Narayanpur
-
#India
Encounter : గడ్చిరోలి జిల్లాలో ఎదురు కాల్పులు.. నలుగురు మావోయిస్టులు మృతి
ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు నలుగురు మావోయిస్టులు మృతి చెందారని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారని తెలిపారు. మృతుల వద్ద నుండి ఒక SLR రైఫిల్, రెండు INSAS రైఫిళ్లు, ఒక .303 రైఫిల్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
Date : 27-08-2025 - 4:43 IST -
#India
Chhattisgarh : నక్సలైట్ల బాంబ్ దాడిలో ఇద్దరు బార్డర్ పోలీసుల మృతి
Maoist IED Blast : నక్సలైట్ల బాంబ్ దాడిలో ఇద్దరు బార్డర్ పోలీసుల మృతి
Date : 19-10-2024 - 7:06 IST -
#India
Chhattisgarh : ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
Chhattisgarh : దీంతో భద్రతా సిబ్బంది ఈ ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం సమయంలో భద్రతా దళాలను చూసిన మావోయిస్టులు వారిపై కాల్పులకు దిగారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు.
Date : 04-10-2024 - 5:29 IST -
#Speed News
Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో 10 మంది నక్సలైట్లు హతం
ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలకు నక్సలైట్లకు మధ్య భారీ ఎదురుకాల్పులు జరిగాయి. రాష్ట్రంలోని నారాయణపూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలోని అబుజ్మద్ ప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో పది మంది నక్సలైట్లు మరణించారు. సోమవారం రాత్రి నుంచి అబుజ్మద్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
Date : 30-04-2024 - 11:00 IST -
#India
Encounter : ఛత్తీస్గఢ్లో మరోసారి ఎన్కౌంటర్..ఏడుగురు మావోల హతం
Encounter: ఛత్తీస్గఢ్(Chhattisgarh)లోని నారాయణ్పూర్ జిల్లా(Narayanpur District)ల సరిహద్దులో ఈరోజు మరోసారి మావోయిస్టులు(Maoists), భద్రతా సిబ్బంది(Security personnel)కి మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఏడుగురు మవోయిస్టులు హతమయ్యారు. అయితే మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలోని తెక్మేట అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో నక్సల్స్ నక్కినట్లు పోలీసులకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందగా.. స్పెషల్ టాస్క్ ఫోర్స్, డీఆర్జీ దళాలు సంయుక్తంగా యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపట్టాయి. We’re now on WhatsApp. Click to Join. సోమవారం […]
Date : 30-04-2024 - 1:53 IST -
#India
BJP Leader: బీజేపీ నేత దారుణ హత్య.. సాగర్ సాహును కాల్చి చంపిన నక్సలైట్లు
ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్లో బీజేపీ నేతను (BJP Leader) నక్సలైట్లు కాల్చిచంపారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సాగర్ సాహు (Sagar Sahu)ను నక్సలైట్లు కాల్చిచంపారు. పరిస్థితి విషమించడంతో ఛోటే డోంగర్ నుంచి నారాయణపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
Date : 11-02-2023 - 11:43 IST