NAPA
-
#Telangana
UAPA Telangana: ప్రజా సమస్యలపై ఉద్యమించిన 146 మందిపై ఎఫ్ఐఆర్
నిషేధిత సీపీఐ(మావోయిస్ట్)తో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై విద్యార్థులు, రిటైర్డ్ ప్రొఫెసర్లు సహా 146 మంది కార్యకర్తలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది తెలంగాణ పోలీస్ శాఖ.
Published Date - 05:10 PM, Sat - 24 June 23