Nampally
-
#Telangana
Eatala Rajender : తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ అణచివేసింది: ఈటల రాజేందర్
తెలంగాణ మలిదశ ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకమై పోరాడాయి. అయితే, ప్రత్యేక రాష్ట్ర స్థాపనలో బీజేపీ కీలక పాత్ర పోషించింది. కానీ, కాంగ్రెస్ మాత్రం రాజకీయ ఒత్తిళ్ల మధ్య, పరిస్థితులని తట్టుకోలేక ఈ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఇది వారి చిత్తశుద్ధిని కాదు అన్నారు.
Date : 02-06-2025 - 3:53 IST -
#Telangana
Thaggedhele : గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ నేతల యత్నం
Thaggedhele : కాంగ్రెస్ నేతల దాడిని నిరసిస్తూ బీజేపీ నేతలు గాంధీభవన్ (Gandhi Bhavan) ముట్టడికి యత్నించారు
Date : 07-01-2025 - 4:04 IST -
#Speed News
Nampally : బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత..కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ
బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు యత్నించారు. వారిని బీజేపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.
Date : 07-01-2025 - 2:09 IST -
#Telangana
CM Revanth inaugurate IIHT: ఐఐహెచ్టీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth inaugurate IIHT: ప్రభుత్వం నేతన్నలకు అన్ని రకాలుగా ఆదుకుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా నేతన్నకు చేయూత పథకం కింద 36,133 మంది లబ్ధిదారులకు రూ.290 కోట్ల నిధులను విడుదల చేశారు.
Date : 09-09-2024 - 1:21 IST -
#Speed News
Virasath Rasool Khan Died: నాంపల్లి ఎంఐఎం మాజీ ఎమ్మెల్యే మృతి
నాంపల్లి ఎంఐఎం మాజీ ఎమ్మెల్యే మృతి చెందారు.సీనియర్ ఎంఐఎం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే విరాసత్ రసూల్ ఖాన్ ఆరోగ్య సమస్యలతో మంగళవారం కన్నుమూశారు. విరాసత్ రసూల్ ఖాన్ దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఎంఐఎం పార్టీతో అనుబంధం కలిగి ఉన్నాడు.
Date : 28-05-2024 - 6:59 IST -
#Telangana
Numaish: నుమాయిష్ కు బిగ్ రెస్పాన్స్.. ఈ ఏడాది ఎన్ని లక్షల మంది విజిట్ చేశారో తెలుసా
Numaish: అంతర్జాతీయ ఎగ్జిబిషన్ అయిన నుమాయిష్ కు ఈ ఏడాది భారీ స్పందన లభించింది. ఎగ్జిబిషన్ మైదానంలో దాదాపు 2400 వరకు స్టాళ్లతో ఏటా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 45 రోజుల పాటు ఎగ్జిబిషన్ను నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది 49 రోజలు నిర్వహించారు. ఈసారి ఎగ్జిబిషన్ టికెట్ ధర రూ. 40 గా నిర్ణయించారు. అలాగే ఎగ్జిబిషన్ లోపల వాహనాలతో సందర్శించే ఏర్పాట్లు కూడా చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 […]
Date : 19-02-2024 - 5:33 IST -
#Speed News
Numaish: నేడే హైదరాబాద్ లో నుమాయిష్ ప్రారంభం
Numaish: కొత్త సంవత్సరంలో సిటీ జనాలకు నుమాయిష్ అందుబాటులోకి వస్తుంది. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ హైదరాబాద్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘నుమాయిష్’ తన 83వ సీజన్కు సిద్ధంగా ఉంది. జనవరి 1, 2024 నుండి ఫిబ్రవరి 15, 2024 వరకు ఉంటుంది. 46 రోజుల పాటు జరిగే నుమాయిష్ కు దేశవ్యాప్తంగా వ్యాపారులకు వేదికగా మారనుంది. ఎనిమిది దశాబ్దాలకు పైగా నుమాయిష్ వార్షిక ఈవెంట్గా జరుగుతోంది. బట్టలు, ఆహారం, ఉపకరణాలు, ఇంటికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి లక్షలాది […]
Date : 01-01-2024 - 12:39 IST -
#Telangana
Talasani Srinivas Yadav: ఫైళ్లు చోరీ కేసులో విచారణకు హాజరైన తలసాని
పశుసంవర్థక శాఖలో పలు ఫైళ్లు చోరీకి గురైన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నాంపల్లి పోలీస్ స్టేషన్కు హాజరయ్యారు.
Date : 19-12-2023 - 6:51 IST -
#Telangana
Hyderabad Fire Accidents: హైదరాబాద్లో 2019 నుంచి ఇప్పటి వరకు 6 వేల అగ్ని ప్రమాదాలు
హైదరాబాద్లో 2019 నుంచి ఇప్పటి వరకు ఆరు వేలకు పైగా అగ్ని ప్రమాదాలు నమోదయ్యాయి.ఈ ప్రమాదాల్లో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. నగరంలో ఈ అగ్ని ప్రమాదాల కారణంగా రూ.120 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.
Date : 14-11-2023 - 5:04 IST -
#Speed News
Nampally Fire Accident: బిల్డింగ్ ఓనర్ రమేష్ జైస్వాల్పై మూడు సెక్షన్ల కింద కేసులు
నాంపల్లిలోని బజార్ఘాట్లో సోమవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే భవన యజమాని రమేష్ జైస్వాల్పై పోలీసులు మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 304, 285, 286 సెక్షన్ల కింద రమేష్ జైస్వాల్పై కేసులు నమోదు చేశారు.
Date : 14-11-2023 - 3:57 IST -
#Speed News
Hyderabad: నాంపల్లిలో కాంగ్రెస్, ఎంఐఎం నేతల మధ్య వాగ్వాదం
నాంపల్లిలో అగ్నిప్రమాదం ఘటనా స్థలంలో కాంగ్రెస్, ఎంఐఎం మద్దతుదారుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. నాంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ఖాన్ సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించగా స్థానిక ఎంఐఎం కార్యకర్తలు అడ్డుకున్నారు.
Date : 13-11-2023 - 6:25 IST -
#Telangana
Nampally Fire Accident: నాంపల్లి అగ్ని ప్రమాద బాధితుల్ని ప్రభుత్వం ఆదుకోవాలి: పవన్
హైదరాబాద్ లో 24 గంటల వ్యవధిలో పలు చోట్ల అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ ప్రమాద పరిస్థితుల్ని తెలుసుకునేందుకు పర్యటనకు సిద్ధమయ్యారు.
Date : 13-11-2023 - 4:29 IST -
#Speed News
9 People Died : హైదరాబాద్లో తొమ్మిది మంది సజీవ దహనం.. ఏమైందంటే ?
7 People Died : హైదరాబాద్లోని నాంపల్లి బజార్ ఘాట్లో సోమవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది.
Date : 13-11-2023 - 11:23 IST -
#Telangana
Hyderabad: తెలంగాణాలో మరో కొత్త పార్టీ.. మేనిఫెస్టో విడుదల
తెలంగాణ ఎన్నికల హడావుడి మొదలైంది. పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించే పనిలో ఉన్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ తమ 115 అభ్యర్థుల జాబితాను నెల క్రితమే విడుదల చేసింది
Date : 05-10-2023 - 4:12 IST -
#Telangana
Hyderabad Integration Day: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నగరంలో ట్రాఫిక్ రూల్స్
సెప్టెంబర్ 17 ఆదివారం తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలను దృష్టిలో ఉంచుకుని నగర ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ మల్లింపు చర్యల వివరాలను విడుదల చేశారు. MJ మార్కెట్ నుండి పబ్లిక్ గార్డెన్ వైపు వెళ్లే వాహనాలకు అనుమతి ఉండదు
Date : 16-09-2023 - 11:26 IST