Murali
-
#Andhra Pradesh
TTD Trade Union President: సీఎం వ్యాఖ్యలు ఉద్యోగులను అవమానపరచడమే: టీటీడీ కార్మిక సంఘాల అధ్యక్షుడు
తిరుమల కొండపై లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును వినియోగిస్తున్నారని స్వయంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం టీటీడీ ఉద్యోగులను అవమానపరచడమేనని తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవాధ్యక్షులు కందారపు మురళి విమర్శించారు.
Published Date - 07:47 PM, Thu - 19 September 24