Mukesh Kumar Meena
-
#Andhra Pradesh
AP Free Sand : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ట్రాక్టర్లలో ఇసుకను తీసుకెళ్లేందుకు అనుమతి
AP Free Sand : పూర్వం, స్థానిక అవసరాల కోసం ఇసుకను తీసుకెళ్లేందుకు కేవలం ఎడ్ల బండ్లకు మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, ఇప్పుడు ట్రాక్టర్లకు కూడా అనుమతినిచ్చారు. ఈ ఉత్తర్వులను రాష్ట్ర గవర్నర్ పేరుతో రాష్ట్ర గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్లో, స్థానిక అవసరాలకు మాత్రమే ట్రాక్టర్లలో ఇసుకను తీసుకెళ్లాలని స్పష్టం చేశారు.
Published Date - 10:21 AM, Sat - 19 October 24 -
#Andhra Pradesh
Mukesh Kumar Meena : ఏపీలో కౌంటింగ్కు మునుపెన్నడూ లేని భద్రత
రేపు, దేశవ్యాప్తంగా భారత సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది.
Published Date - 08:52 PM, Mon - 3 June 24 -
#Andhra Pradesh
Mukesh Kumar Meena : అధికారులకు సీఈవో మీనా కీలక ఆదేశాలు
ఓట్ల లెక్కింపు రోజున రాష్ట్రవ్యాప్తంగా అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద శాంతిభద్రతలు కాపాడేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు.
Published Date - 11:01 AM, Mon - 3 June 24 -
#Andhra Pradesh
AP : రౌడీ మూకలకు ముఖేష్ కుమార్ మీనా స్ట్రాంగ్ వార్నింగ్..
ఎన్నికల వేళ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించిన నిందితులను రెండ్రోజుల్లో అరెస్ట్ చేస్తామని తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు
Published Date - 05:02 PM, Wed - 15 May 24 -
#Andhra Pradesh
AP Elections : 46,165 పోలింగ్ కేంద్రాలు సిద్ధం
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46, 165 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4.14 కోట్లు కాగా , ఇందులో 65,707 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నట్లు తెలిపారు
Published Date - 10:39 PM, Thu - 2 May 24 -
#Andhra Pradesh
CM Jagan Attack: జగన్ పై రాళ్ళ దాడి.. బరిలోకి దిగిన ఎలక్షన్ కమిషన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఇటీవల జరిగిన రాళ్ల దాడిని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ విషయం భారత ఎన్నికల సంఘం దృష్టికి రావడంతో ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా దీనిపై సవివరమైన నివేదికను పంపాలని ఆదేశించారు.
Published Date - 05:06 PM, Sun - 14 April 24