Mukesh Kumar Meena
-
#Andhra Pradesh
AP : రౌడీ మూకలకు ముఖేష్ కుమార్ మీనా స్ట్రాంగ్ వార్నింగ్..
ఎన్నికల వేళ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించిన నిందితులను రెండ్రోజుల్లో అరెస్ట్ చేస్తామని తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు
Published Date - 05:02 PM, Wed - 15 May 24 -
#Andhra Pradesh
AP Elections : 46,165 పోలింగ్ కేంద్రాలు సిద్ధం
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46, 165 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4.14 కోట్లు కాగా , ఇందులో 65,707 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నట్లు తెలిపారు
Published Date - 10:39 PM, Thu - 2 May 24 -
#Andhra Pradesh
CM Jagan Attack: జగన్ పై రాళ్ళ దాడి.. బరిలోకి దిగిన ఎలక్షన్ కమిషన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఇటీవల జరిగిన రాళ్ల దాడిని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ విషయం భారత ఎన్నికల సంఘం దృష్టికి రావడంతో ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా దీనిపై సవివరమైన నివేదికను పంపాలని ఆదేశించారు.
Published Date - 05:06 PM, Sun - 14 April 24