Ms Dhoni
-
#Sports
MS Dhoni: ధోనీకి ఇదే చివరి సీజనా..? అందుకే కెప్టెన్సీ వదిలేశాడా..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ప్రారంభోత్సవానికి ఒక రోజు ముందు గురువారం చెన్నై సూపర్ కింగ్స్ పెద్ద ప్రకటన చేసింది. మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించింది.
Published Date - 05:50 PM, Thu - 21 March 24 -
#Sports
Decoding Dhoni: కెప్టెన్లకే కెప్టెన్ లాంటోడు.. సారథిగా ధోనీ రికార్డులు ఇవే
జెంటిల్మెన్ గేమ్ క్రికెట్ లో అద్భుతమైన ఆటగాళ్ళు ఉంటే సరిపోదు.. వారిని నడిపించే సమర్ధుడైన నాయకుడు ఉండాలి... ముఖ్యంగా టీ ట్వంటీ ఫార్మాట్ లో అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఎంత ఒత్తిడి ఉన్నా తట్టుకుంటూ జట్టును లీడ్ చేయాలి.
Published Date - 05:40 PM, Thu - 21 March 24 -
#Sports
IPL 2024: చెన్నై వర్సెస్ బెంగళూరు రికార్డుల్లో పైచేయి ఏ జట్టుదంటే ?
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 17వ సీజన్ కు ఇంకా మరికొద్ది గంటల్లోనే తెరలేవనుంది. చెపాక్ స్టేడియం వేదికగా శుక్రవారం ఈ మహాసంగ్రామం షురూ కానుంది,
Published Date - 06:20 PM, Wed - 20 March 24 -
#Sports
MS Dhoni: సీజన్ మధ్యలోనే ధోనీ కెప్టెన్సీ వదిలేస్తాడు: సీఎస్కే మాజీ ప్లేయర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ మార్చి 22 నుంచి మే 26 వరకు జరగనుంది. CSK మాజీ బ్యాట్స్మెన్ అంబటి రాయుడు పెద్ద వాదన చేశాడు. సీజన్ మధ్యలో మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడని రాయుడు అభిప్రాయపడ్డాడు.
Published Date - 01:24 PM, Sun - 17 March 24 -
#Sports
MS Dhoni: ధోనీ తర్వాత సీఎస్కే జట్టును నడిపించేదెవరు..? కెప్టెన్ కూల్కు ఇదే లాస్ట్ సీజనా..?
IPL 2024 ప్రారంభానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. 17వ సీజన్ తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఐపీఎల్ 2024లో ఆటగాడిగా, కెప్టెన్గా ధోనీ (MS Dhoni) చివరిసారిగా మైదానంలోకి దిగుతాడని నమ్ముతున్నారు.
Published Date - 08:28 AM, Thu - 14 March 24 -
#Sports
Rohit Sharma: చెన్నై కెప్టెన్ గా రోహిత్ ?
వచ్చే ఎడిషన్ ఐపీఎల్ సమయానికి రోహిత్ శర్మ చెన్నై సూపర్ కింగ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తే చూడాలని ఉందన్నాడు చెన్నై మాజీ ఆటగాడు అంబటి రాయుడు. ఎంఎస్ ధోని రిటైర్మెంట్ సమయానికి రోహిత్ చెన్నైకి నాయకత్వం వహించాలని అంబటి రాయుడు కోరుకుంటున్నానని చెప్పాడు.
Published Date - 02:30 PM, Tue - 12 March 24 -
#Sports
CSK: ఐపీఎల్ 2024కు ముందు సీఎస్కే జట్టుకు బిగ్ షాక్ తగలనుందా..?
IPL 2023లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఛాంపియన్గా నిలిచింది. ఈసారి ఐపీఎల్ 2024లో ధోనీ సారథ్యంలో చెన్నై డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగనుంది.
Published Date - 10:45 AM, Sat - 9 March 24 -
#Sports
Rohit Sharma: రోహిత్ శర్మ మరో రికార్డు.. ధోనీ, కోహ్లీల తర్వాత అరుదైన ఘనత సాధించిన టీమిండియా కెప్టెన్..!
ఇంగ్లండ్ ఆలౌట్ అయిన తొలిరోజే భారత్ బ్యాటింగ్కు దిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 104 పరుగులతో జట్టుకు శుభారంభం అందించగా, షోయబ్ బషీర్ వేసిన బంతికి భారీ షాట్ ఆడే ప్రయత్నంలో యశస్వి స్టంపౌట్ అయ్యాడు.
Published Date - 07:57 AM, Fri - 8 March 24 -
#Sports
IPL 2024: ఐపీఎల్ 2024 కి ముందు ధోని రిటైర్మెంట్ హింట్
టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించి ప్రపంచ క్రికెటర్లలో దిగ్గజ ఆటగాడిగా, కెప్టెన్ గా కితాబు అందుకున్నాడు ధోనీ. మాహీ సరిగ్గా 2020 ఆగస్టు 15న రిటైర్మెంట్ అన్నౌన్స్ చేసి కోట్లాది మంది అభిమానుల్ని కంటతడి పెట్టించాడు.
Published Date - 06:21 PM, Tue - 5 March 24 -
#Sports
Manoj Tiwary: ధోనీ వల్లే నా కెరీర్ నాశనమైంది… మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా మాజీ క్రికెటర్, బెంగాల్ క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వల్లనే తన కెరీర్ నాశనమైందన్నాడు.
Published Date - 03:17 PM, Tue - 20 February 24 -
#Sports
IND vs ENG: ధోనీని గుర్తు చేసిన టీమిండియా వికెట్ కీపర్
రాజ్కోట్లో ఆదివారం జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా 434 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. పరుగుల పరంగా ఇంగ్లండ్పై భారత్కు ఇదే అతిపెద్ద విజయం. 557 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ జట్టు మొత్తం 122 పరుగులకే కుప్పకూలింది
Published Date - 05:23 PM, Mon - 19 February 24 -
#Sports
Dhoni: ప్రాక్టీస్ ప్రారంభించిన ఎంఎస్ ధోనీ.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..!
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Dhoni) ఇప్పుడు ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు. ఇందుకోసం ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2024 కోసం సన్నాహాలు ప్రారంభించాడు.
Published Date - 02:00 PM, Thu - 8 February 24 -
#Sports
MS Dhoni Fan Suicide: ధోని వీరాభిమాని గోపికృష్ణ ఆత్మహత్య
మహేంద్ర సింగ్ ధోని వీరాభిమాని గోపికృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. ధోని డైహార్డ్ ఫ్యాన్ గా గుర్తింపు పొందిన గోపికృష్ణ మరణం పలు అనుమానాలకు దారి తీస్తుంది. తమిళనాడులోని కడలూర్ జిల్లా అరంగూర్ కు చెందిన గోపికృష్ణన్
Published Date - 06:59 PM, Sat - 20 January 24 -
#Sports
IND vs ENG 1st Test: భారత్-ఇంగ్లాండ్ టెస్టుకు సీఎం రేవంత్ హాజరు
భారత్-ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్ కోసం దిగ్గజ ఆటగాళ్లతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్టుగా హాజరవుతారు. ఉప్పల్ టెస్ట్కు చీఫ్ గెస్ట్గా రేవంత్ రెడ్డి , సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ తదితరులు హాజరుకానున్నారు.
Published Date - 03:42 PM, Sat - 20 January 24 -
#Sports
MS Dhoni: ఒలింపిక్ క్వాలిఫయర్ మ్యాచ్లో సందడి చేసిన ధోనీ..!
భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) సోషల్ మీడియాకు దూరంగా ఉన్నప్పటికీ ఎంఎస్ ధోనీకి సంబంధించిన కొత్త వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి.
Published Date - 12:22 PM, Fri - 19 January 24