Morbi District
-
#India
Gujarat : 100 దాటిన మృతుల సంఖ్య, 70మందికి గాయాలు, 50మందికిపైగా గల్లంతు..!!
గుజరాత్ లోని మోర్బీలో ఆదివారం సాయంత్రం పెను ప్రమాదం జరిగింది. మచ్చు నదిలో నిర్మించిన కేబుల్ వంతెన తెలిగిపోవడంతో వందల మంది నదిలో పడిపోయారు. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో వందమంది మరణించారు. 70మందికి గాయాలయ్యాయి. వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మిగిలినవారిని నదిలో నుంచి బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా 50మంది ఆచూకీ లభ్యం కాలేదు. ఈ వంతెనను మరమ్మతుల అనంతరం ఈ మధ్యే ప్రారంభించారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఆసుపత్రికి వెళ్లి […]
Published Date - 04:24 AM, Mon - 31 October 22 -
#India
Gujarat Accident: మోర్బీలో తీగల వంతెన కూలి 91 మంది చనిపోయారు
గుజరాత్లో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం మోర్బీ పట్టణంలో కేబుల్ స్టేడ్ వంతెన కూలి 91 మంది చనిపోయారు. 100 మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం.
Published Date - 01:50 AM, Mon - 31 October 22