Modi Govt
-
#India
GST 2.0 : GST 2.0తో ప్రభుత్వానికి ఎంత నష్టమంటే?
GST 2.0 : ఈ కొత్త విధానం వల్ల ఆర్థిక లోటుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని కూడా స్పష్టం చేశారు. జీఎస్టీ 2.0 అనేది ఆర్థిక వ్యవస్థను మరింత సరళీకృతం చేసి, పారదర్శకతను పెంచేందుకు ఉద్దేశించిన ఒక ముఖ్యమైన సంస్కరణగా చెప్పవచ్చు
Date : 06-09-2025 - 8:45 IST -
#Speed News
Bharat Bandh Today: నేడు భారత్ బంద్.. ఏవి తెరిచి ఉంటాయి? ఏవి మూసివేస్తారు?
పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేట్ కార్యాలయాలు సాధారణంగా తెరిచే ఉంటాయని భావిస్తున్నారు. కానీ రవాణా, బ్యాంక్, తపాలా సేవలలో అంతరాయం కారణంగా సామాన్య జనజీవనం ప్రభావితం కావచ్చు.
Date : 09-07-2025 - 7:54 IST -
#India
Ex-CJI Chandrachud: మాజీ సీజేఐ చంద్రచూడ్కు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ప్రభుత్వ నివాసం ఖాళీ చేయాలని!
భారత చీఫ్ జస్టిస్గా 2 సంవత్సరాలు పనిచేసిన చంద్రచూడ్ 2024 నవంబర్ 10న రిటైర్ అయ్యారు. ఆయన అధికారంలో ఉన్న సమయంలో చీఫ్ జస్టిస్ నివాసంగా 5 కృష్ణ మీనన్ మార్గ్ బంగ్లాను పొందారు.
Date : 06-07-2025 - 11:03 IST -
#Business
GST Revision: సామాన్యులపై మరో పిడుగు.. వీటి ధరలు భారీగా పెరిగే అవకాశం?
క్లీన్ ఎనర్జీ సెస్ లక్ష్యం ఖరీదైన వాహనాలు, బొగ్గు వంటి కాలుష్య కారక ఇంధనాలపై పన్నును పెంచడం ద్వారా స్వచ్ఛమైన శక్తి దిశగా అడుగులు వేయడం. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హరిత భారత విధానంతో ముడిపడిన చర్యగా పరిగణించబడుతుంది.
Date : 02-07-2025 - 8:35 IST -
#India
Modi Govt: 11 సంవత్సరాల పాలనలో మోదీ ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద నిర్ణయాలీవే!
మోదీ ప్రభుత్వం దేశంలో ఏకరీతి పన్ను వ్యవస్థ కోసం వస్తు సేవల పన్ను (GST) అమలు చేసింది. జులై 2017లో అమలులోకి వచ్చిన GSTని స్వాతంత్య్రం తర్వాత అతిపెద్ద పన్ను సంస్కరణగా పరిగణిస్తారు.
Date : 14-06-2025 - 1:05 IST -
#India
Amit Shah : 11 ఏళ్ల మోడీ పాలన స్వర్ణయుగం లాంటిది : అమిత్ షా
మోడీ మూడో హయాంలో దేశం అనేక రంగాల్లో ముందుకు సాగుతుందని, ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకితభావం దేశ అభివృద్ధికి ప్రధాన ఆస్తిగా మారిందని చెప్పారు. ఎక్స్ వేదికగా అభిప్రాయాలు వెల్లడించిన అమిత్ షా, ప్రధాని మోడీ నేతృత్వంలోని గత 11 సంవత్సరాల పాలనను “స్వర్ణయుగం”గా వర్ణించారు.
Date : 09-06-2025 - 5:15 IST -
#India
JD Vance : భారత శిల్పకళా నైపుణ్యం అబ్బురపరిచింది – జేడీ వాన్స్
JD Vance : సోమవారం రాత్రి ఢిల్లీ నుంచి జైపూర్ చేరుకున్న జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్, వారి ముగ్గురు పిల్లలు ఇవాన్, వివేక్, మిరాబెల్లకు రాజస్థాన్ ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది
Date : 22-04-2025 - 5:19 IST -
#India
Maoists Peace Talks: శాంతి చర్చలకు సిద్ధమైన మావోయిస్టులు.. కేంద్రం ఏం చేయబోతోంది ?
‘‘మధ్య భారతదేశంలో జరుగుతున్న యుద్ధాన్ని(Maoists Peace Talks) వెంటనే ఆపాలి.
Date : 03-04-2025 - 9:14 IST -
#Speed News
Ropeways: మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పర్యాటక ప్రదేశాల్లో రోప్వేలకు సన్నాహాలు!
బల్తాల్ నుండి అమర్నాథ్ ఆలయానికి 11.6 కి.మీ పొడవున్న రోప్వేను ప్రతిపాదించడం జాబితాలో అతిపెద్ద ప్రాజెక్ట్. ప్రస్తుతం బాల్తాల్ లేదా పహల్గామ్ నుండి కాలినడకన లేదా హెలికాప్టర్ ద్వారా గుహను చేరుకోవడానికి ఏకైక మార్గం.
Date : 28-01-2025 - 1:32 IST -
#Business
GST : ‘జీఎస్టీ’.. ‘గుడ్ అండ్ సింపుల్’గా లేదండోయ్.. ఎందుకు ?
జీఎస్టీ (GST) అనేది ఒక వినియోగ పన్ను. దీన్ని పరోక్షంగా వస్తువులు, సేవలపై విధిస్తుంటారు.
Date : 31-12-2024 - 2:37 IST -
#India
Waqf Board Bill: వక్ఫ్ బోర్డు బిల్లు మత స్వేచ్ఛకు విరుద్ధం: ఒవైసీ
వక్ఫ్ బోర్డు అధికారాలను పరిమితం చేసేందుకు వక్ఫ్ చట్టాన్ని సవరించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఏదైనా ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా పేర్కొనే బోర్డు అధికారాన్ని అరికట్టడం ఈ సవరణల లక్ష్యం. అయితే ఇది మత స్వేచ్ఛకు విరుద్ధమని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
Date : 04-08-2024 - 7:35 IST -
#India
Nitish – Modi : మోడీ సర్కారుకు నితీశ్ మెలిక.. ఆ ‘హోదా’ కోసం తీర్మానం!
కేంద్రంలోని ఎన్డీయే సర్కారులో కింగ్ మేకర్గా మారిన జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ చక్రం తిప్పడం మొదలుపెట్టారు.
Date : 29-06-2024 - 4:12 IST -
#India
BJP : బీజేపీ 400 సీట్లు గెలిస్తే..పీవోకే భారత్లో విలీనం ఖాయంః హిమంత్ బిశ్వశర్మ
Himant Biswasharma: ఢిల్లీలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ మాట్లాడుతూ..మరోసారి కేంద్రంలో బీజేపీ(bjp) అధికారంలోకి వేస్తే మోడీ ప్రభుత్వం(Modi Govt) విప్లవాత్మ నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలిస్తే గానుక పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) భారత్లో విలీనం ఖాయమని ఆయన అన్నారు. అంతేకాక.. బాబా విశ్వనాథ ఆలయాన్ని నిర్మిస్తామని కూడా చెప్పారు. We’re now on WhatsApp. Click to Join. ”డబుల్, ట్రిపుల్ […]
Date : 15-05-2024 - 4:41 IST