Mizo Community
-
#India
Manipur Migrations : హింసాకాండతో భయభ్రాంతులు.. మణిపూర్ నుంచి మిజోరాంకు 5,800 మంది వలస
మణిపూర్ హింసాకాండ లో ఎన్నో ఊళ్లు తగలబడిపోయాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నెన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. ఈ అల్లర్లతో భయభ్రాంతులకు గురైన 5,800 మందికిపైగా ప్రజలు మణిపూర్ నుంచి మిజోరాంకు వలస (Manipur Migrations) వెళ్లిపోయారు.
Published Date - 11:09 AM, Mon - 15 May 23