Mixed Team Event
-
#Sports
Paris Olympics 2024: భారత్ కు మరో పతాకం
పారిస్ ఒలింపిక్స్-2024లో మను భాకర్ భారత్కు తొలి పతకాన్ని అందించింది. అయితే ఈ రోజు మంగళవారం కూడా మను తన అద్భుతమైన ఆటతో భారత్కు మళ్లీ పతకం సాధించింది. ఈసారి మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సరబ్జోత్ సింగ్తో కలిసి కాంస్య పతకం సాధించారు. ఈ గేమ్లలో భారత్కు ఇది రెండో పతకం. 2012 తర్వాత తొలిసారి షూటింగ్లో భారత్కు రెండు ఒలింపిక్ పతకాలు దక్కాయి.
Published Date - 01:59 PM, Tue - 30 July 24 -
#Speed News
Silver Medal : ఇండియాకు మరో సిల్వర్ మెడల్.. ఇవాళ కీలకమైన ఈవెంట్స్ ఇవే..
Silver Medal : చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో షూటింగ్ విభాగంలో ఇండియాకు మరో మెడల్ వచ్చింది.
Published Date - 10:10 AM, Sat - 30 September 23