Missing Child
-
#Andhra Pradesh
Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం
కాకినాడ జిల్లా తుని మండలం ఎస్. అన్నవరం గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో 13 రోజులు గడిచినా మిస్టరీ వీడలేదు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలుపెరుగని గాలింపు చర్యలు చేపడుతున్నా ఫలితం లభించలేదు. ఈ కేసు దర్యాప్తులో తాజాగా వెలుగులోకి వచ్చిన పెంపుడు శునకానికి సంబంధించిన పరిణామాలు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి. చిన్నారి ఆచూకీ కనుగొనడంలో అన్ని మార్గాలను అన్వేషిస్తున్న పోలీసులు, కిడ్నాప్ కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు. […]
Date : 22-06-2026 - 11:35 IST -
#Andhra Pradesh
Jnaneswari: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఎన్నో కొత్త మలుపు.?
400 మంది సిబ్బంది.. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు.. దట్టమైన భూభాగాన్ని జల్లెడ పట్టే థర్మల్ డ్రోన్లు.. సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ టవర్ డేటా విశ్లేషణ.. అడవిలో రహస్యంగా అమర్చిన కెమెరా ట్రాప్లు, జంతువులను ఆకర్షించేందుకు మాంసంతో నింపిన బొమ్మలు.. లక్ష రూపాయల రివార్డు.. కాకినాడ జిల్లా సీహెచ్ అగ్రహారం గ్రామంలో కనిపించకుండా పోయిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ కనిపెట్టేందుకు చేపట్టిన చర్యలివి. అయినా ఫలితం లేదు. గంటలు రోజులయ్యాయి.. రోజులు వారాలయ్యాయి.. పాప జాడ […]
Date : 21-06-2026 - 10:00 IST -
#Telangana
Crime: అదృశ్యమైన బాలిక .. గోనె సంచిలో మృతదేహంగా లభ్యం
Crime: కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే ప్రభాకర్ కు ఇద్దరు కుమార్తెలు కాగా, జోత్స్న పెద్ద కుమార్తె, వయసు ఏడు సంవత్సరాలు. ఈ క్రమంలో ఈ నెల 12న కుమార్తె ఏం.జోష్న(7) కనిపించడం లేదని సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశారు
Date : 15-10-2024 - 8:45 IST -
#South
Missing Baby: కేరళ చిన్నారి మిస్సింగ్ కేసు… ఏపీ నుంచి చిన్నారిని తీసుకొచ్చిన అధికారులు
కేరళలోని అనుపమ అనే మహిళ తన బిడ్డ కిడ్నాప్ గురైందంటూ ఆందోళన చేసిన విషయం తెలిసిందే.అయితే తన బిడ్డ ఏపీలోని ఓ కుటుంబానికి తన తల్లిదండ్రులు తన అనుమతి లేకుండా దత్తత ఇచ్చారని ఆమె ఆరోపించింది.
Date : 22-11-2021 - 5:30 IST