Minister TG Bharat
-
#Andhra Pradesh
AP : ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో సరకుల పంపిణీ ప్రారంభం..
ఈ కొత్త విధానంలో ప్రత్యేకత ఏమిటంటే, సామాన్య రేషన్ కారుదారులే కాదు, శారీరకంగానూ వయస్సు పరంగానూ ఇబ్బందులు పడే వృద్ధులు, దివ్యాంగులకు సరుకులు ఇంటి వద్దకే చేరవేస్తున్నారు. ప్రభుత్వ సంకల్పంలో భాగంగా వీరి కోసం ప్రత్యేకంగా ఇంటి వద్దకే సరఫరా చేసే స్వచ్ఛంద బృందాలను ఏర్పాటు చేశారు.
Date : 01-06-2025 - 12:15 IST