Minister Nimmala Ramanaidu
-
#Andhra Pradesh
Polavaram Project : షెడ్యూల్ ప్రకారం పోలవరం పనులు: మంత్రి నిమ్మల రామానాయుడు
పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే మూడు సార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు పనులను నిర్దిష్ట లక్ష్యాలతో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. 2027 సంవత్సరం చివరి నాటికి పోలవరం పూర్తి చేసే విధంగా ప్రణాళిక రచించాం.
Date : 10-06-2025 - 1:51 IST -
#Andhra Pradesh
Chintalapudi Lift Irrigation Project: రెండు ఫేజ్ లలో చింతలపూడి ఎత్తిపోతల పథకం!
చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను వేగంగా అమలుచేయడానికి కసరత్తులు జరుగుతున్నాయి. అటవీ భూముల సేకరణలో సవాళ్ల కారణంగా జల్లేరు వాగు జలాశయం నిర్మాణం ఆలస్యమవుతోంది. అందుకుగాను, ప్రస్తుతం ఆ పనులను నిలిపి మిగతా పనులు చేపట్టాలని జలవనరుల శాఖ నిర్ణయించింది.
Date : 29-10-2024 - 3:04 IST -
#Andhra Pradesh
YS Jagan : జగన్ చేసిన పాపాలే ప్రజల మెడకు ఉరితాళ్లు : మంత్రి నిమ్మల
YS Jagan : గత ఐదేళ్లలో జగన్ చేసిన పాపాలే ప్రజలపై భారం రూపంలో వెంటాడుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్ల రేట్లను దాచి చీకటి జీవోలు ఇచ్చి ప్రజలపై భారం మోపిందన్నారు. కేవలం ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని, సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే పనిలో ఉన్నారని వివరించారు.
Date : 26-10-2024 - 3:12 IST