Minister Dola Bala Veeranjaneya Swamy
-
#Andhra Pradesh
AP Government: ట్రాన్స్జెండర్ల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గుర్తింపు, రేషన్ కార్డులు: మంత్రి బాల వీరాంజనేయస్వామి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రాన్స్జెండర్లకు మరో తీపి కబురు చెప్పింది. అమరావతిలో జరిగిన ట్రాన్స్జెండర్స్ వెల్ఫేర్ బోర్డు సమావేశంలో మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు అందజేస్తామన్నారు. వారికి సంక్షేమం, నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి వంటి అంశాలపై సమావేశంలో చర్చించామన్నారు. ట్రాన్స్జెండర్లు సమాజంలో ఆత్మగౌరవంతో జీవించేలా సంక్షేమ పథకాలను అందజేస్తామన్నారు. ఆస్పత్రుల్లో ట్రాన్స్జెండర్స్కి ప్రత్యేకంగా ఓపీ సదుపాయం కల్పిస్తామని, ట్రాన్స్జెండర్స్ కోసం బహిరంగ ప్రదేశాలు, […]
Date : 15-05-2026 - 12:41 IST -
#Andhra Pradesh
New District in AP : ఏపీలో మరో కొత్త జిల్లా
New District in AP : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ప్రకటించారు
Date : 05-07-2025 - 8:40 IST