Minister Botsa Satyanarayana
-
#Andhra Pradesh
Ap-Govt : ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన మంత్రి బొత్స
dsc-notification : ఇటీవల ఏపీ క్యాబినెట్ టీచర్ పోస్టుల నియామకాలకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం నేడు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 6,100 టీచర్ పోస్టుల భర్తీ కోసం నేడు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నోటిఫికేషన్ విడుదల చేశారు. టీచర్ పోస్టుల వివరాలు… .మొత్తం పోస్టులు: 6,100 .ఎస్జీటీల సంఖ్య: 2,280 .స్కూల్ అసిస్టెంట్లు: 2,299 .టీజీటీలు: 1,264 .పీజీటీలు: 215 .ప్రిన్సిపాల్స్: 42 ముఖ్యమైన తేదీలు… .ఫిబ్రవరి […]
Published Date - 02:33 PM, Mon - 12 February 24 -
#Andhra Pradesh
YCP Leaders Comments: జనసేనానిపై విమర్శలు.. పవన్ ఓ రాజకీయ అజ్ఞాని..!
ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీపై పవన్కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు విమర్శలు కురిపించారు.
Published Date - 05:15 PM, Sun - 27 November 22 -
#Andhra Pradesh
Botsa Satyanarayana: విద్యుత్ ఛార్జీల పెంపుపై.. మంత్రి బొత్సా కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్లో భూములపై ఉన్న అన్ని సమస్యలు, వివాదాలను పరిష్కరించేందుకు, రాష్ట్ర వ్యాప్తంగా భూ సర్వే చేపడుతున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏ విధమైన వివాదాలు లేకుండా భూహక్కు కల్పిస్తామని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈ కార్యక్రమం చేపడుతున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో 2023 నాటికి భూ సర్వే పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని బొత్స అన్నారు. ఇక రాష్ట్రం వ్యాప్తంగా సొంత […]
Published Date - 04:42 PM, Thu - 31 March 22 -
#Speed News
AP Capital Issue: మంత్రి బొత్సను.. ఆడేసుకుంటున్న టీడీపీ..!
ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా 2024 వరకు ఏపీకి హైదరాబాదే రాజధాని అని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజధాని ఇష్యూ పై బొత్స వ్యాఖ్యలు చేయడంతో, టీడీపీ నేతలు ఆయన్ను ఓ రేంజ్లో ఆడేసుకుంటున్నారు. పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇప్పటి వరకు మూడు రాజధానులు అని రాష్ట్రంలో దరువు వేసిన వైసీపీ సర్కార్, ఇప్పుడు తెరపైకి నాలుగో రాజధానిని తెచ్చిందని పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. […]
Published Date - 09:29 AM, Tue - 8 March 22 -
#Andhra Pradesh
Botsa Satyanarayana: 2024 వరకు ఏపీ రాజధాని హైదరాబాదే.. బొత్స కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ రాజధాని పై జరుగుతున్న రగడ పై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సర్కార్ అమరావతిని శాసన రాజధానిగా మాత్రమే పరిగణిస్తుందని బొత్స తేల్చి చెప్పారు. 2024 వరకూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మాత్రమేనని అన్నారు. దానిని దృష్టిలో పెట్టుకునే న్యాయస్థానం ఆ వ్యాఖ్యలు చేసి ఉంటుందని బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్దారు. ఇప్పటికీ తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని బొత్స మరోసారి స్పష్టం చేశారు. ఇక జిల్లాల విభజనతో పరిపాలన […]
Published Date - 03:39 PM, Mon - 7 March 22