Mining Scam
-
#India
H. D. Kumaraswamy : కుమారస్వామికి అటు సుప్రీంలో షాక్.. ఇప్పుడు పోలీసులు ఇలా
H. D. Kumaraswamy : కర్ణాటక రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ వాతావరణం నెలకొంది. జేడీఎస్ సీనియర్ నేత, కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామిపై అవినీతి ఆరోపణలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. తనపై ఉన్న కేసును కొట్టివేయాలని కోరిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో.. పోలీసులు గవర్నర్ అనుమతిని కోరుతూ చర్యలు వేగవంతం చేశారు. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతకు దారితీశాయి.
Date : 27-02-2025 - 9:50 IST -
#Andhra Pradesh
Congress : వైసీపీ హయాంలో జరిగిన మైనింగ్ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలి
Congress : వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో భారీ అవినీతి జరిగిందని షర్మిల ఆరోపించారు. మైన్స్ అండ్ జియాలజీ మాజీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి అరెస్ట్పై ఏపీసీసీ చీఫ్ స్పందిస్తూ.. వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన గనుల దోపిడి వెనుక వెంకటరెడ్డి లాంటి చిన్న పిల్లలపైనే కాకుండా పెద్ద చేపలపైనా విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. "పెద్ద చేప ఏ రాజభవనంలో ఉన్నా, అతనిని విచారించాలి," ఆమె ఎవరి పేరు చెప్పకుండా 'X' లో పోస్ట్ చేశారు. వెంకట్ రెడ్డి రూ.2,566 కోట్ల దోపిడికి పాల్పడితే, తెరవెనుక వేల కోట్లు దోచుకున్నదెవరో రాష్ట్ర ప్రజలకు తెలుసని ఆమె రాశారు
Date : 29-09-2024 - 10:08 IST -
#India
Jharkhand : మైనింగ్ కేసులో సీఎం హేమంత్ సోరెన్ కు ఈడీ సమన్లు జారీ…రేపు విచారణకు ఆదేశం..!!
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు కష్టాలు తప్పేలా లేవు. మైనింగ్ కేసులో హేమంత్ సోరెన్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. గురువారం విచారణకు ఆదేశించింది. మైనింగ్ కేసులో నిందితుడు అయిన పంకజ్ మిశ్రా ఇంటిపై ఈడీ దాడి చేసిన సమయంలో బ్యాంక్ పాస్ బుక్ తోపాటు సీఎం హేమంత్ సోరెక్ కు సంబంధించిన చెక్ బుక్ ను స్వాధీనం చేసుకుంది. దీనిలో భాగంగానే ఈడీ గురువారం విచారణకు రావాలంటూ హేమంత్ సోరెన్ కు సమన్లు […]
Date : 02-11-2022 - 9:29 IST -
#India
Hemanth Soren : జార్ఖండ్ సీఎంకు `మైనింగ్ స్కామ్` ఉచ్చు
ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసిన ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మైనింగ్ స్కామ్ లో చిక్కారు. మైనింగ్ ను సొంతానికి కేటాయించుకున్న ఆయనకు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది.
Date : 07-05-2022 - 3:20 IST