Meering
-
#India
PM Modi Meeting: రెమాల్ తుఫాను ప్రభావంపై ప్రధాని మోదీ సమీక్ష
రమాల్ తుఫాను తరువాత ప్రకృతి వైపరీత్యాల మధ్య ఈశాన్య రాష్ట్రాల పరిస్థితిపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. అలాగే బాధిత ప్రజలకు అన్ని విధాలా ఆదుకోవాలని హామీ ఇచ్చారు. కేంద్రం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని, బాధిత ప్రజలను ఆదుకునేందుకు అధికారులు గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారని ప్రధాని మోదీ చెప్పారు.
Date : 02-06-2024 - 5:15 IST