Medical Report
-
#Andhra Pradesh
ఏపీ, తెలంగాణల్లో భయపెడుతున్న హెచ్ఐవీ మరణాలు
ADIS ఏపీ, తెలంగాణల్లో ఎయిడ్స్ మరణాలు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. గత ఐదేళ్లలో హెచ్ఐవీ బారిన పడి మరణించిన వారి సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల ప్రకారం… 2020-2024 మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా 1.81 లక్షల మంది హెచ్ఐవీ కారణంగా చనిపోయారు. వీరిలో తెలుగు రాష్ట్రాల్లో మరణించిన వారి సంఖ్య 44,140గా ఉంది. ఏపీలో 32,642 మంది చనిపోగా… తెలంగాణలో 11,498 మంది మృతి చెందారు. మరో షాకింగ్ విషయం ఏమిటంటే… […]
Date : 04-02-2026 - 5:01 IST -
#Sports
Imane Khelif: పారిస్ ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విజేత ఇమానే ఖలీఫ్ ఆమె కాదు.. అతడు!
ఇమానే ఖలీఫ్ ఇటాలియన్ బాక్సర్ ఏంజెలా కారినితో రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో తలపడింది. ఏంజెలా కారిని సెకన్లలో పోరాటాన్ని విడిచిపెట్టింది. క్వార్టర్ ఫైనల్లో ఇమానే ఖలీఫ్ హంగేరీకి చెందిన లుకా అన్నా హమారీతో తలపడింది.
Date : 05-11-2024 - 8:43 IST