March 12
-
#Telangana
Telangana: రేపు ఒకేరోజు సీఎం రేవంత్, కేసీఆర్, అమిత్ షా సభలు
తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది, ఎందుకంటే అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ మరియు బీజేపీ ఒకేరోజు భారీ సభలకు పిలుపునిచ్చారు. రేపు మర్చి 12న తెలంగాణలో ఈ మూడు పార్టీలు ప్రధాన కార్యక్రమాలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాయి
Published Date - 04:57 PM, Mon - 11 March 24 -
#Telangana
CM Revanth Reddy: రేపు మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్
స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 63 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులను కోటీశ్వరులుగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి.
Published Date - 08:46 AM, Mon - 11 March 24 -
#Telangana
Lok Sabha Elections 2024: మార్చి 12న కరీంనగర్ నుంచి కేసీఆర్ ప్రచారం
మార్చి 12న కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభతో బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. కేసీఆర్ కసెంటిమెంట్ గా భావించే ఈ ప్రదేశం నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాలని పార్టీ నిర్ణయించింది.
Published Date - 11:44 AM, Mon - 4 March 24 -
#India
Delhi Liquor Scam: ఈడీ విచారణకు సిద్దమైన కేజ్రీవాల్
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈడీ విచారణకు హాజరవుతాని చెప్పారు. సీఎం కేజ్రీవాల్ కు ఈడీ ఎనిమిదోసారి సమన్లు పంపిన విషయం తెలిసిందే.
Published Date - 11:12 AM, Mon - 4 March 24