Mansukh Mandaviya
-
#India
Bharat Bandh : రేపు భారత్ బంద్.. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల పెద్ద ఎత్తున పోరాటం
సుమారు 25 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు ఈ ఉద్యమంలో పాల్గొనే అవకాశం ఉందని సంఘాల నేతలు అంచనా వేస్తున్నారు. ఈ సమ్మె నేపథ్యంలో బ్యాంకింగ్, బీమా, రవాణా, పోస్టల్ సేవలు, బొగ్గు గనులు వంటి ముఖ్యమైన ప్రభుత్వ రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశముందని హింద్ మజ్దూర్ సభ నాయకుడు హర్భజన్ సింగ్ సిద్ధూ హెచ్చరించారు.
Date : 08-07-2025 - 12:35 IST -
#Speed News
CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్ తెలంగాణలో నిర్వహించండి
CM Revanth Reddy : తెలంగాణలో క్రీడా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మద్దతుగా నిలవాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర క్రీడల , యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్ ఎల్. మాండవీయకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
Date : 07-07-2025 - 9:14 IST -
#Speed News
EPFO 3.0 : మీ పీఎఫ్ డబ్బు ఇక ఏటీఎం నుంచే..! ఈపీఎఫ్లో AI..!
EPFO 3.0 : ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) చందాదారులకు నిజంగా ఇది శుభవార్త! మీ ప్రావిడెంట్ ఫండ్ (PF) అనుభవాన్ని పూర్తిగా మార్చివేయడానికి EPFO 3.0 అనే విప్లవాత్మకమైన కొత్త ప్లాట్ఫారమ్ సిద్ధమవుతోంది.
Date : 31-05-2025 - 4:41 IST -
#India
LS Polls 2024: నేడే మూడో దశ లోక్సభ ఎన్నికలు: బరిలో ఉన్న అగ్ర నేతలు
లోక్సభ ఎన్నికల మూడో విడతలో భాగంగా మంగళవారం 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 93 స్థానాలకు పోలింగ్ జరగనుంది. 1351 మంది అభ్యర్థుల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా
Date : 07-05-2024 - 7:35 IST -
#India
Covid 19 Alert : కరోనా వైరస్పై రాష్ట్రాలకు కేంద్రం తాజా సూచనలివీ..
Covid 19 Alert : జేఎన్ - 1 కరోనా వైరస్ సబ్ వేరియంట్ కారణంగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.
Date : 20-12-2023 - 12:51 IST -
#Speed News
Heart Attack: కోవిడ్-19 బాధితులు వ్యాయామాలు చేయకండి: కేంద్రం
దేశంలో గుండెపోటు మరణాల సంఖ్య నానాటికి పెరుగుతుంది. ఇది అత్యంత ఆందోళనను కలిగిస్తుంది. ఎందుకంటే యువకులు, మధ్య వయస్కులువారే ఎక్కువగా గుండెపోటుకు గురవుతున్నారు.
Date : 30-10-2023 - 10:53 IST -
#India
Heat wave: దేశంలో వడగాలుల తీవ్రతపై అప్రమత్తమైన కేంద్రం.. పది రాష్ట్రాలకు కేంద్ర బృందాలు
వేడి గాలులు, వాతావరణ పరిస్థితుల యొక్క ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి చర్యలను సూచించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR)ని కూడా ఆదేశించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు.
Date : 20-06-2023 - 7:29 IST -
#India
PM Modi: వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన పీఎం మోదీ
ఒడిశా రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శనివారం (జూన్ 3) వచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆస్పత్రిలో బాధితులను కలిశారు.
Date : 04-06-2023 - 6:41 IST -
#Covid
Mock Drill: నేడు, రేపు కొవిడ్ సన్నద్ధతపై మాక్డ్రిల్.. కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు..!
దేశంలోని చాలా ప్రాంతాలలో పెరుగుతున్న కరోనా (Corona) ఇన్ఫెక్షన్ కేసుల దృష్ట్యా, కఠినత దశ తిరిగి రావడం ప్రారంభించింది. సోమ, మంగళవారాల్లో దేశవ్యాప్తంగా మాక్డ్రిల్ (Mock Drill) నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
Date : 10-04-2023 - 8:11 IST -
#Telangana
Medical Colleges Issue : ట్విట్టర్ వేదికగా మెడికల్ కాలేజిల వార్
ట్విట్టర్ వేదికగా మెడికల్ కాలేజిలపై కేంద్ర మంత్రి మాండవీయ, తెలంగాణ మంత్రి కేసీఆర్ మధ్య వార్ జరుగుతోంది. మెడికల్ కాలేజిలు సున్నా ఇచ్చారంటూ కౌంటర్ అటాక్ కేటీఆర్ చేశారు. దీంతో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఎంట్రీ ఇచ్చారు.
Date : 30-08-2022 - 4:19 IST -
#India
Covid Situation:ఉన్నతాధికారులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కీలక సమావేశం
దేశంలో కరోనా కొత్త కేసులు పెరుగుతుండటంతో పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా కీలక సమావేశం నిర్వహించారు.
Date : 02-01-2022 - 11:23 IST