Medical Colleges Issue : ట్విట్టర్ వేదికగా మెడికల్ కాలేజిల వార్
ట్విట్టర్ వేదికగా మెడికల్ కాలేజిలపై కేంద్ర మంత్రి మాండవీయ, తెలంగాణ మంత్రి కేసీఆర్ మధ్య వార్ జరుగుతోంది. మెడికల్ కాలేజిలు సున్నా ఇచ్చారంటూ కౌంటర్ అటాక్ కేటీఆర్ చేశారు. దీంతో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఎంట్రీ ఇచ్చారు.
- By CS Rao Published Date - 04:19 PM, Tue - 30 August 22
ట్విట్టర్ వేదికగా మెడికల్ కాలేజిలపై కేంద్ర మంత్రి మాండవీయ, తెలంగాణ మంత్రి కేసీఆర్ మధ్య వార్ జరుగుతోంది. మెడికల్ కాలేజిలు సున్నా ఇచ్చారంటూ కౌంటర్ అటాక్ కేటీఆర్ చేశారు. దీంతో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఎంట్రీ ఇచ్చారు.
Preparing a DPR involves hard work. For someone sitting in their farmhouse and hardly working, a DPR can only mean ‘Daily Pointless Ranting”.
Watch excerpts of my PC from 2021 on what an actual ‘Detailed Project Report’ would mean, considering you’ve not sent even 1 till date! https://t.co/dePgITSvGg
— G Kishan Reddy (@kishanreddybjp) August 30, 2022
డీపీఆర్ లు ఇవ్వకుండా మెడికల్ కాలేజిలు ఎలా ఇస్తారంటూ కిషన్ రెడ్డి మంత్రి కేటీఆర్ మీద విరుచుకుపడ్డారు. ప్రతిగా డీపీఆర్ అంటే ఏంటి? అంటూ ట్విట్టర్ వేదికగా సెటైర్ వేశారు కేటీఆర్. ప్రతిగా డీపీఆర్ అంటే డైలీ ప్రభుత్వాన్ని పౌంహౌజ్ లో కూర్చొని తిట్టడం అంటూ వ్యగ్యాంస్త్రాన్ని కిషర్ రెడ్డి సంధించారు. దీంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మెడికల్ కాలేజి వార్ షురూ అయింది.
Related News
KTR: తెలంగాణలో బీఆర్ఎస్ గెలవబోయే మొదటి సీటు సికింద్రాబాద్
KTR: జూబ్లీహిల్స్ నియోజకవర్గం పార్టీ బూత్ స్థాయి విస్తృతస్థాయి సమావేశంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ గెలవబోయే మొదటి సీటు సికింద్రాబాద్ అని, 2001 లోనే హైదరాబాద్ లో గులాబీ జెండా ఎగురవేసిన నాయకుడు పద్మారావు గౌడ్ అని, గెలిచినా, ఓడినా కేసీఆర్ తో ఒక సోదరుడిలా వెన్నంటే ఉన్న నాయకుడు పద్మారావు గౌడ్ అన�