Manoj Badale
-
#Sports
రూ. 15 వేల కోట్లకు అమ్ముడైన రాజస్థాన్ రాయల్స్!
ఐపీఎల్ మొదటి ఛాంపియన్ అయిన రాజస్థాన్ రాయల్స్ జట్టు విలువ సుమారు 1.63 బిలియన్ డాలర్లుగా తేలింది. ఈ డీల్ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విలువ కూడా భారీగా పెరిగింది.
Date : 24-03-2026 - 6:35 IST