Manas Teja
-
#Andhra Pradesh
Ration Rice Scam : రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులకు కీలక ఆధారాలు..
Ration Rice Scam : ఏప్రిల్, మే నెలల్లో అధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా, నిందితులు బియ్యాన్ని తరలించినట్లు అనుమానిస్తున్నారు. మినీ వ్యానులను ఉపయోగించినట్లు గుర్తించారు. గోడౌన్ మేనేజర్ మానస్ తేజతో సహా ఇతర నిందితులు 378.866 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పక్కదారి పట్టించారని పోలీసులు వెల్లడించారు.
Date : 09-01-2025 - 7:39 IST -
#Andhra Pradesh
Perni Nani : పేర్ని నాని కుటుంబం కోసం లుకౌట్ నోటీసులు
Perni Nani : రేషన్ బియ్యం కుంభకోణంలో కొనసాగుతున్న దర్యాప్తులో మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం దేశం విడిచి పారిపోకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
Date : 17-12-2024 - 10:32 IST