Mahaa News Office
-
#Telangana
Mahaa News : ‘మా గడ్డపై ఉంటూ మాపై అసత్య ప్రచారం చేస్తారా’? – జగదీశ్ రెడ్డి
BRS : "మా గడ్డపై ఉంటూ మాపై అసత్యాలు ప్రచారం చేస్తారా?" అని ఉద్దేశ్యపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలను లక్ష్యంగా తీసుకుని ఆయన ప్రశ్నించారు. మీడియా పేరుతో వ్యక్తిత్వ హననం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు.
Published Date - 02:26 PM, Sun - 29 June 25