Lords
-
#Speed News
Ind vs Eng : లార్డ్స్ పోరులో టీమిండియా పరాజయం, 100 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం..సిరీస్ సమం..!!
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్లో భాగంగా గురువారం లండన్లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో రెండో మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49 ఓవర్లలో 246 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.
Published Date - 01:40 AM, Fri - 15 July 22