Lightning News
-
#Speed News
West Bengal: పశ్చిమ బెంగాల్లో పిడుగుపాటుకు 14 మంది మృతి
పశ్చిమ బెంగాల్ (West Bengal)లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ సమయంలో పిడుగుపాటు (Lightning)కు 14 మంది మృతి చెందారు.
Published Date - 11:08 AM, Fri - 28 April 23