Legal Updates
-
#Andhra Pradesh
Srisailam : జీవో 426 అమలు చేయవద్దు.. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలు
Srisailam : సుప్రీంకోర్టు, 2019లో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కొనసాగిస్తూ, ఆంధ్రప్రదేశ్లోని ఆలయాల ప్రాంగణాల్లో హిందూేతరులు టెండర్లలో పాల్గొనకూడదని జారీ చేసిన జీవో 426 అమలును నిలిపివేసింది. ఈ తీర్పుతో సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులు వెలువరించాయి.
Published Date - 09:01 AM, Thu - 20 February 25