Land Scams
-
#Andhra Pradesh
GV Anjaneyulu: విగ్రహాల ధ్వంసం.. అంతా జగన్ ప్లానే : జీవీ ఆంజనేయులు
రాష్ట్రంలో జరుగుతున్న విగ్రహాల ధ్వంసం, భారీ భూ కుంభకోణాల వెనుక వైసీపీ అధినేత జగన్ ప్లాన్ ఉందని టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తీవ్ర ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే లక్ష్యంగా వైసీపీ కుట్రలు చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. నంద్యాలలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసమైన ఉదంతాన్ని ఆయన ప్రస్తావిస్తూ… విగ్రహాన్ని కూల్చివేసి ఆ నిందను టీడీపీ నేతలపై వేయాలని వైసీపీ ప్లాన్ చేసిందని, అయితే తీరా విచారణలో ఆ […]
Date : 01-06-2026 - 11:47 IST -
#India
Karnataka Politics : సిద్ధరామయ్య రాజీనామా చేస్తే.. నెక్ట్స్ సీఎం ఎవరు..?
Karnataka Politics : కర్ణాటక రాజకీయాల్లో ముడా కుంభకోణం తర్వాత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేయవలసి వస్తే కొత్త సీఎం ఎవరన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎత్తినహోల్ ప్రాజెక్టుపై డీసీఎం డీకే శివకుమార్, హోంమంత్రి జి.పరమేశ్వర్ సమావేశమై చర్చలు జరిపారు.
Date : 30-09-2024 - 1:31 IST -
#Andhra Pradesh
CM Chandrababu: 100 రోజుల్లో రెవెన్యూ సమస్యకు పోస్టుమార్టం: సీఎం చంద్రబాబు
భూ రికార్డుల ట్యాంపరింగ్తోపాటు రెవెన్యూ వ్యవస్థలో చిక్కులు సృష్టించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు ఉద్ఘాటించారు. రాబోయే 100 రోజుల్లో, భూకబ్జాదారులు మరియు అక్రమాల నుండి రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసే లక్ష్యంతో చర్యలు అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Date : 03-08-2024 - 4:08 IST