LAC
-
#Speed News
5 Army Soldiers Swept: వరదలో కొట్టుకుపోయిన జవాన్లు.. ఐదుగురు వీరమరణం!
5 Army Soldiers Swept: కేంద్రపాలిత ప్రాంతం లడఖ్లో భారత ఆర్మీ జవాన్లకు పెను ప్రమాదం సంభవించింది. లడఖ్లోని దౌలత్ బేగ్ ఓల్డి ప్రాంతంలో ఆర్మీ సైనికులు నదిలో ట్యాంక్ క్రాసింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సమయంలో నది నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగింది. దీని కారణంగా ఐదుగురు సైనికులు కొట్టుకుపోయారు. భారత ఆర్మీ సైనికులతో ఈ ప్రమాదం చైనా సరిహద్దు సమీపంలో అంటే వాస్తవ నియంత్రణ రేఖ (LAC) సమీపంలో జరిగింది. దౌలత్ బేగ్ ఓల్డి […]
Date : 29-06-2024 - 11:27 IST -
#India
China Warns Indian Troops: భారత్, చైనాల మధ్య ఉద్రిక్తత.. కారణమిదే..?
బలగాల మోహరింపు విషయంలో భారత్, చైనాల (China Warns Indian Troops) మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. భారత సైన్యం లడఖ్ సమీపంలో 10,000 మంది సైనికులను (చైనా సరిహద్దులో భారత దళాలు) మోహరించింది.
Date : 09-03-2024 - 1:27 IST -
#India
India- China Border: రేపు భారత్- చైనా ఆర్మీ కమాండర్ల కీలక భేటీ.. కారణమిదే..?
ఆగస్టు 14న (సోమవారం) భారత్, చైనా (India- China Border)ల మధ్య 19వ రౌండ్ కమాండర్ స్థాయి చర్చలు జరగనున్నాయి.
Date : 13-08-2023 - 10:18 IST -
#India
China: ఉత్తరాఖండ్లోని ఎల్ఏసీకి 11 కిలోమీటర్ల దూరంలో చైనా రక్షణ గ్రామాల నిర్మాణం
లడఖ్, అరుణాచల్ప్రదేశ్ తర్వాత భారత్కు చైనా (China) నుంచి నిరంతరం ముప్పు పొంచి ఉంది. ఇప్పుడు ఉత్తరాఖండ్లో కూడా చైనా (China) నిర్మాణం గురించి వార్తలు వస్తున్నాయి.
Date : 26-05-2023 - 12:03 IST -
#India
India-China : పార్లమెంట్ లో భారత్, చైనా `బోర్డర్ వార్`
భారత్(India), చైనా(china) వాస్తవాధీన రేఖ వెంబడి జరుగుతోన్న పరిణామాలు పార్లమెంట్ (Parliament)ఉభయ సభలను స్తంభింప చేశాయి.
Date : 13-12-2022 - 12:32 IST -
#India
India- China Troops: భారత్, చైనా సరిహద్దులో ఉద్రిక్తత
భారత్, చైనా (India, China) సరిహద్దులో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. అరుణాచల్ప్రదేశ్ తువాంగ్సెక్టార్ LAC వద్ద భారత్, చైనా (India, China) జవాన్ల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు దేశాల బలగాలు భౌతిక దాడులు పాల్పడటంతో జవాన్లకు గాయాలయ్యాయి.
Date : 13-12-2022 - 7:15 IST -
#India
Ladakh Standoff: కవ్వింపు చర్యలకు దిగుతోన్న చైనా…జాగ్రత్తగా బదులిస్తోన్న భారత్..!!
సరిహద్దులో డ్రాగన్ కంట్రీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. చైనాకు చెందిన యుద్ధ విమనాలు భారత్ వైపు దూసుకువస్తున్నాయి. మరోవైపు భారత్ కూడా అంతే ధీటుగా జవాబిస్తున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఎంతో బాధ్యతతో వ్యవహరిస్తోంది.
Date : 25-07-2022 - 4:30 IST -
#India
Indo-China :60 బిల్డింగులతో ఇండియాలో చైనా సెకండ్ సిటీ
భారత ఉపఖండం అరుణాచల్ ప్రదేశ్ లో చైనా ఒకే గ్రామాన్ని నిర్మించడంపై వివాదం చెలరేగుతున్న తరుణంలో తాజాగా చైనా మరో గ్రామాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది.
Date : 19-11-2021 - 12:19 IST