Krishna- Guntur Graduates
-
#Andhra Pradesh
AP MLC Graduate Elections: ఏపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదుకు రేపే చివరి తేది
ఏపీలో పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియ రేపటితో ముగియనుంది. అర్హులైన గ్రాడ్యుయేట్లు ఆన్లైన్లో ఏపీ సీఈవో వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే, ఫారం-18 నింపి, గెజిటెడ్ అధికారి సంతకం చేపించి, ఎమ్మార్వో ఆఫీసులో సబ్మిట్ చేయవచ్చు.
Published Date - 04:54 PM, Tue - 5 November 24