Kolhapur
-
#Andhra Pradesh
TDP : సతీసమేతంగా మహారాష్ట్రలో టీడీపీ అధినేత పర్యటన
Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన భార్య నారా భువనేశ్శరి(Bhuvaneshari)తో కలిసి ఈరోజు మహారాష్ట్ర (Maharashtra)లోని కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని(Kolhapur Sri Mahalakshmi Temple) సందర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు దంపతులు అలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజులు నిర్వహించారు. ఆలయ వర్గాలు చంద్రబాబు దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం చంద్రబాబు, నారా భువనేశ్వరి షిరిడీ పయనమయ్యారు. అక్కడ సాయినాథుడి దర్శనం చేసుకోనున్నారు. We’re now on WhatsApp. Click to Join. […]
Published Date - 02:51 PM, Thu - 16 May 24 -
#Andhra Pradesh
Chandrababu : కొల్లాపూర్ శ్రీమహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించునున్న చంద్రబాబు
Chandrababu: మహారాష్ట్రలోని కొల్లాపూర్(Kolhapur) శ్రీమహాలక్ష్మి ఆలయాన్ని(Shree Mahalakshmi Temple) రేపు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) సందర్శించనున్నారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజాలు నిర్వహంచనున్నారు. అనంతరం చంద్రబాబు షిర్టీ చేరుకుని సాయిబాబాబ ఆలయాన్ని దర్శించుకుంటారు. We’re now on WhatsApp. Click to Join. కాగా, ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకున్న చంద్రబాబు ఆ తర్వాత మోడీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారణాసి వెళ్లారు. ఈ […]
Published Date - 12:51 PM, Wed - 15 May 24 -
#Telangana
Barrelakka: ఆసక్తి రేపుతున్న కొల్లాపూర్, బర్రెలక్కకు 3 రౌండ్స్ లో 735 ఓట్లు!
అసెంబ్లీ బరిలో నిలిచినా బర్రెలక్క గెలుస్తుందా ? అన్న అంశం కూడా తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది.
Published Date - 11:13 AM, Sun - 3 December 23 -
#Telangana
Barrelakka Manifesto: బర్రెలక్క ఎన్నికల మేనిఫెస్టో..
తెలంగాణ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. వారం రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. ప్రచార కార్యక్రమాలను ఉదృతం చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు.
Published Date - 03:13 PM, Thu - 23 November 23 -
#Speed News
CM KCR: కుటుంబ సమేతంగా.. నేడు కొల్హాపూర్కు సీఎం కేసీఆర్..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు మహారాష్ట్రలోని కొల్హాపూర్కు వెళ్లనున్నారు. ఈ క్రమంలో కుటుంబ సమేతంగా కొల్హాపూర్కు వెళ్లనున్న కేసీఆర్, దేశంలోని శక్తి పీఠాలలో ఒకటైన మహలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దర్శనం అనంతరం తిరిగి సాయంత్రం హైదరాబాద్ తిరుగుపయనం కానున్నారు. లక్ష్మీదేవికి ప్రత్యేకించి ఉన్న ఆలయాల్లో కొల్హాపూర్ కోవెల ముఖ్యమైంది. అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవదిగా చెప్పుకునే ఈ ఆలయాన్ని ప్రతియేటా లక్షలాది భక్తులు దర్శించుకుని ఆమె దీవెనలను కోరుకుంటారు. సీఎం […]
Published Date - 10:17 AM, Thu - 24 March 22