Kohli Likely To Skip T20
-
#Speed News
Virat Kohli: లంకతో టీ ట్వంటీలకు కోహ్లీ దూరం
వెస్టిండీస్ సిరీస్ తర్వాత స్వదేశంలో శ్రీలంకతో జరగనున్న సిరీస్కు భారత జట్టును త్వరలో ప్రకటించనున్నారు. లంకతో భారత్ మూడు టీ ట్వంటీలు, రెండు టెస్టులు ఆడనుండగా..
Published Date - 05:43 PM, Fri - 18 February 22