Kisan Mazdoor Morcha
-
#India
Farmers : పంజాబ్లో రైతు సంఘాలు నిరసన..163 రైళ్లు రద్దు
ఈరోజు ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకు పంజాబ్ బంద్ కొనసాగనుంది. దీంతో రోడ్లు, రైలు మార్గాలు, దుకాణాలు, వ్యాపార సంస్థలు మూసివేయాలని రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.
Published Date - 12:32 PM, Mon - 30 December 24