Kinjarapu Ram Mohan Naidu
-
#India
Ram Mohan Naidu: మేడ్-ఇన్-ఇండియా C-295 మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ తొలి రూపాన్ని రామ్ మోహన్ నాయుడు పంచుకున్నారు.
పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, భారతదేశంలో తయారైన తొలి ఎయిర్బస్ సి-295 విమానాన్ని ప్రదర్శించారు. స్వదేశీ రక్షణ తయారీ, ఏరోస్పేస్ సామర్థ్యాలు మరియు ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రోత్సహించడంలో దీని పాత్రను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. వడోదరలో 40 విమానాలను నిర్మించనున్నారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కింజరాపు ఆదివారం, భారతదేశంలో తయారైన తొలి ఎయిర్బస్ సి-295 వ్యూహాత్మక సైనిక రవాణా విమానం యొక్క వీడియోను పంచుకున్నారు. దేశ ఏరోస్పేస్ […]
Date : 20-07-2026 - 11:08 IST -
#Andhra Pradesh
AP TG CMs Davos Tour: దావోస్లో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. ఏం చర్చించారంటే?
రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్)లో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి దావోస్ చేరుకున్నారు.
Date : 20-01-2025 - 5:09 IST -
#automobile
Air Craft Manufacturing Hub: భారత్ లో విమానాల తయారీ కేంద్రం: కేంద్రమంత్రి రామ్మోహన్
Air Craft Manufacturing Hub: దేశీయంగా విమానాల డిజైనింగ్ మరియు తయారీకి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. వరల్డ్ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ, భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్-2024లో నిబంధనలను ప్రవేశపెట్టడం ద్వారా విమానాల డిజైన్ మరియు తయారీలో నియంత్రణలు తీసుకువచ్చిన విషయాన్ని స్పష్టం చేశారు. “మేము భారత్లో విమానాలను తయారు చేయాలనుకుంటున్నాం” అని మంత్రి అన్నారు. ఈ లక్ష్యానికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ (హెచ్ఏఎల్) మరియు నేషనల్ […]
Date : 22-10-2024 - 1:04 IST -
#Andhra Pradesh
Modi 3.0 Cabinet : 36 ఏళ్ల కే కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు
Date : 09-06-2024 - 8:21 IST -
#Andhra Pradesh
TDP : పలాసలో ఉద్రిక్తత.. టీడీపీ నేతలు గౌతు శిరీష, ఎంపీ రామ్మోహన్నాయుడు అరెస్ట్
శ్రీకాకుళం జిల్లా పలసా నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసకుంది. కాశీబుగ్గ మున్సిపాలిటిలో టీడీపీ నేత నాగరాజు ఇంటి
Date : 02-07-2023 - 3:45 IST -
#Andhra Pradesh
Mahanadu : `మహానాడు`పై YCP లుక్ ,రాజమండ్రిలో CID హల్ చల్
మహానాడును(Mahanadu) కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది. వచ్చే ఎన్నికలకు దిశానిర్దేశం చేయడానికి సిద్దమైయింది
Date : 01-05-2023 - 2:28 IST -
#Andhra Pradesh
Ram Mohan Naidu : ఎంపీ వద్దు, ఎమ్మెల్యే ముద్దు!
రాష్ట్రంలో అధికారంలోకి రావడం టీడీపీకి ముఖ్యం. కేంద్రం వైపు చూసే పరిస్థితి ప్రస్తుతానికి లేదు. ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకోవాలని చంద్రబాబు, లోకేష్ పక్కా స్కెచ్ వేస్తున్నారు.
Date : 27-07-2022 - 5:00 IST -
#Andhra Pradesh
Special Status : ప్రత్యేక హోదాపై లోక్ సభలో ఎంపీల మౌనం
ప్రత్యేక హోదా లేదని కేంద్రం స్పష్టం చేసినప్పటికీ ఏపీ ఎంపీలు లోక్ సభలో శ్రోతలు మాదిరిగా ఉండిపోయారు.
Date : 01-12-2021 - 3:47 IST