Kinjarapu Ram Mohan Naidu
-
#Andhra Pradesh
AP TG CMs Davos Tour: దావోస్లో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. ఏం చర్చించారంటే?
రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్)లో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి దావోస్ చేరుకున్నారు.
Published Date - 05:09 PM, Mon - 20 January 25 -
#automobile
Air Craft Manufacturing Hub: భారత్ లో విమానాల తయారీ కేంద్రం: కేంద్రమంత్రి రామ్మోహన్
Air Craft Manufacturing Hub: దేశీయంగా విమానాల డిజైనింగ్ మరియు తయారీకి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. వరల్డ్ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ, భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్-2024లో నిబంధనలను ప్రవేశపెట్టడం ద్వారా విమానాల డిజైన్ మరియు తయారీలో నియంత్రణలు తీసుకువచ్చిన విషయాన్ని స్పష్టం చేశారు. “మేము భారత్లో విమానాలను తయారు చేయాలనుకుంటున్నాం” అని మంత్రి అన్నారు. ఈ లక్ష్యానికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ (హెచ్ఏఎల్) మరియు నేషనల్ […]
Published Date - 01:04 PM, Tue - 22 October 24 -
#Andhra Pradesh
Modi 3.0 Cabinet : 36 ఏళ్ల కే కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు
Published Date - 08:21 PM, Sun - 9 June 24 -
#Andhra Pradesh
TDP : పలాసలో ఉద్రిక్తత.. టీడీపీ నేతలు గౌతు శిరీష, ఎంపీ రామ్మోహన్నాయుడు అరెస్ట్
శ్రీకాకుళం జిల్లా పలసా నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసకుంది. కాశీబుగ్గ మున్సిపాలిటిలో టీడీపీ నేత నాగరాజు ఇంటి
Published Date - 03:45 PM, Sun - 2 July 23 -
#Andhra Pradesh
Mahanadu : `మహానాడు`పై YCP లుక్ ,రాజమండ్రిలో CID హల్ చల్
మహానాడును(Mahanadu) కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది. వచ్చే ఎన్నికలకు దిశానిర్దేశం చేయడానికి సిద్దమైయింది
Published Date - 02:28 PM, Mon - 1 May 23 -
#Andhra Pradesh
Ram Mohan Naidu : ఎంపీ వద్దు, ఎమ్మెల్యే ముద్దు!
రాష్ట్రంలో అధికారంలోకి రావడం టీడీపీకి ముఖ్యం. కేంద్రం వైపు చూసే పరిస్థితి ప్రస్తుతానికి లేదు. ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకోవాలని చంద్రబాబు, లోకేష్ పక్కా స్కెచ్ వేస్తున్నారు.
Published Date - 05:00 PM, Wed - 27 July 22 -
#Andhra Pradesh
Special Status : ప్రత్యేక హోదాపై లోక్ సభలో ఎంపీల మౌనం
ప్రత్యేక హోదా లేదని కేంద్రం స్పష్టం చేసినప్పటికీ ఏపీ ఎంపీలు లోక్ సభలో శ్రోతలు మాదిరిగా ఉండిపోయారు.
Published Date - 03:47 PM, Wed - 1 December 21