Kerala Landslide Victims
-
#South
Kerala Landslide Victims: మూడు గంటలపాటు భరతనాట్యం.. రూ.15,000 సీఎం రిలీఫ్ ఫండ్కు ఇచ్చిన బాలిక..!
హరిణి శ్రీ అనే 13 ఏళ్ల బాలిక వయనాడ్ కొండచరియల బాధితుల సహాయార్థం మూడు గంటలపాటు నిరంతరం భరతనాట్యం ప్రదర్శించి వచ్చిన రూ.15వేలను సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళంగా ఇచ్చిందని పేర్కొన్నారు.
Published Date - 11:41 AM, Fri - 9 August 24