Kerala CM
-
#South
Kerala CM : నేడు ప్రధాని మోదీతో కేరళ సీఎం భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ నేడు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీని ఆయన తొలిసారి కలవనుండటంతో దీనికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. కేరళలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ప్రభుత్వం ఇటీవల అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ భేటీ ఆసక్తికరంగా మారింది. అధికారికంగా సమావేశ అజెండా వెల్లడించకపోయినప్పటికీ, రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్ర సహాయం, అలాగే రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చలు జరిగే అవకాశముందని సమాచారం. […]
Date : 26-05-2026 - 8:48 IST -
#Cinema
The Kerala Story 2: మరో చీకటి కోణం..ది కేరళ స్టోరీ2 ట్రైలర్ ఇంత ఘోరమా
Pinarayi Vijayan ఫిబ్రవరి 27న విడుదల కానున్న ‘ది కేరళ స్టోరీ 2’ సినిమాపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ చిత్రం కేరళ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా రూపొందించిన విద్వేషపూరిత ప్రచారమని ఆయన అభివర్ణించారు. శాంతియుతంగా ఉండే కేరళను ఉగ్రవాదానికి కేంద్రంగా చూపించే ప్రయత్నం ఈ సినిమా ద్వారా జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. కోర్టులు, దర్యాప్తు సంస్థలు ‘లవ్ జిహాద్’ అంశాన్ని గతంలోనే తోసిపుచ్చాయని… దీన్ని మళ్లీ తెరపైకి […]
Date : 19-02-2026 - 12:04 IST -
#South
ED Notice : కేరళ సీఎంకు ED నోటీసులు
ED Notice : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు మసాలా బాండ్ల జారీ కేసు విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి నోటీసులు అందాయి
Date : 01-12-2025 - 11:39 IST -
#South
Bomb Threat: ముఖ్యమంత్రి నివాసానికి బాంబు బెదిరింపు.. పోలీసులు ఏం చేశారంటే?
. ఈ-మెయిల్ మొదట థంపనూర్ పోలీస్ స్టేషన్కు అందింది. అందులో ‘క్లిఫ్ హౌస్’పై బాంబు పేలుడు జరుగుతుందని రాసి ఉంది.
Date : 13-07-2025 - 6:20 IST -
#Andhra Pradesh
Nara Lokesh : రతన్ టాటా మరణం పట్ల మంత్రి నారా లోకేశ్ సంతాపం
Nara Lokesh : ఏ మూల విపత్తు సంభవించినా, రతన్ టాటా అత్యంత గొప్ప హృదయంతో స్పందించి భారీ విరాళాలు అందించిన వ్యక్తి అని లోకేశ్ ఆయన మానవతా దృక్పథాన్ని గుర్తు చేశారు. "నిజాయతీ , నిస్వార్థత"ను టాటా బ్రాండ్గా స్థాపించిన రతన్ టాటా మరణం లేదని, ప్రజల హృదయాల్లో ఎప్పటికీ జీవిస్తారన్నారు లోకేశ్. నమ్మకమైన టాటా ఉత్పత్తుల రూపంలో ప్రతి ఇంట్లోనూ ఆయన ప్రతిరోజూ చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూనే ఉంటారని మంత్రి లోకేశ్ తెలిపారు.
Date : 10-10-2024 - 11:53 IST