Karimnagar
-
#Telangana
TSRTC: కరీంనగర్ బస్ స్టేషన్లో పుట్టిన శిశువుకు జీవితకాలం ఉచిత ప్రయాణం
ఇటీవల కరీంనగర్ బస్ స్టేషన్లో జన్మించిన శిశువుకు జీవితకాలం ఉచిత ప్రయాణాన్ని ప్రదానం చేసింది టిజిఎస్ఆర్టిసి. హైదరాబాద్లోని బస్ భవన్లో బుధవారం జూన్ 19న జరిగిన కార్యక్రమంలో నవజాత శిశువు జీవితకాల పాస్ను చిన్నారి తల్లి కుమారికి బహుమతిగా అందజేశారు టిజిఎస్ఆర్టిసి ఎండి విసి సజ్జనార్.
Published Date - 11:39 PM, Wed - 19 June 24 -
#Telangana
Bandi Sanjay: ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి, బండి రాజకీయ ప్రస్థానం
ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గంలో బండి సంజయ్ కుమార్ కు చోటు కల్పించారు . జులై 11, 1971లో జన్మించిన సంజయ్ కుమార్ మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందినవారు. అతను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి బండి అపర్ణను వివాహం చేసుకున్నాడు.
Published Date - 03:34 PM, Sun - 9 June 24 -
#Speed News
Bandi Sanjay: బీజేపీ కార్యకర్తలకు రుణపడి ఉంటా, గెలుపుపై బండి సంజయ్ రియాక్షన్
Bandi Sanjay: పార్లమెంట్ ఎన్నికల సంగ్రామంలో గౌరవ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ ఇంతటి చారిత్రత్మాక ఘన విజయాన్ని అందించి, మరోమారు పార్లమెంట్ సభ్యుడిగా ఆశీర్వదించినందుకు బండి సంజయ్ కరినగర్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలందరికి ధన్యావాదాలు తెలిపారు. కుటుంబాలను వదిలి తమ ఉద్యోగ, వ్యాపారలను పక్కనబెట్టి…కమల విజయ వికాసం కోసం అహర్నిశలు కాషాయ దళ సైనికులు శ్రమించారని ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మద్దతుదారులకు రుణ పడి ఉంటానని, ఈ ఘన […]
Published Date - 09:52 PM, Tue - 4 June 24 -
#Telangana
BJP : కరీంనగర్లో బండి సంజయ్ జోరు..63,985 ఓట్లతో ముందంజ
Election Results 2024: తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మొత్తం 17 స్థానాలకు గాను 8 చోట్ట బీజేపీ ఆధిక్యంలో ఉండగా 7 చోట్ల కాంగ్రెస్, 1 స్థానంలో మజ్లీస్ ముందంజలో ఉన్నాయి. 120 హాళ్లలో 1,855 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు జరుగుతుంది. చొప్పదండి, దేవరకొండ, యాకుత్పురాలో అత్యధికంగా 24 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. ఆర్మూరు, భద్రాచలం, అశ్వారావుపేటలో అత్యల్పంగా 13 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. We’re now on WhatsApp. Click to […]
Published Date - 11:26 AM, Tue - 4 June 24 -
#Telangana
Section 144: నేడు తెలంగాణ లోక్సభ ఫలితాలు.. కరీంనగర్లో 144 సెక్షన్ అమలు..!
Section 144: కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు విస్తృత ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ కౌంటింగ్ ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ కళాశాలలో జరగనుండగా, పెద్దపల్లి ఎల్ ఎస్ నియోజకవర్గంలోని పెద్దపల్లి, మంథని, రామగుండం, ధర్మపురి సహా నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ మంథని జేఎన్టీయూలో జరగనుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పూర్తయిన తర్వాత ఈవీఎంఎస్లో పోలైన ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు […]
Published Date - 07:36 AM, Tue - 4 June 24 -
#Speed News
Vinod Kumar : కాంగ్రెస్ నాయకులే బీజేపీకి ఓటు వేయమన్నారు.. ఆధారాలున్నాయ్ : వినోద్ కుమార్
బీఆర్ఎస్ మాజీ ఎంపీ, కరీంనగర్ లోక్సభ అభ్యర్థి వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Published Date - 02:53 PM, Sat - 18 May 24 -
#Telangana
Bandi Sanjay: కేసీఆర్ దేశద్రోహి, మోదీ లేకపోతే భారత్ మరో పాకిస్తాన్: బండి
కరీంనగర్ ‘మహా బైక్ ర్యాలీ’లో పాల్గొన్న బండి సంజయ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ లేకపోతే భారత్ మరో పాకిస్తాన్ లా మారే ప్రమాదం ఉందన్నారు.
Published Date - 03:15 PM, Sat - 11 May 24 -
#Speed News
Bandi Sanjay: అవును నేనే బిచ్చగాడ్ని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై బండి సంజయ్ కౌంటర్లు
Bandi Sanjay: బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలో నేడు సాయంత్రం నిర్వహించిన కార్నర్ మీటింగ్ కు వేలాది మంది స్వచ్ఛందంగా తరలివచ్చి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కు మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ మీ ప్రోత్సాహం నా ఉత్సాహాన్ని రెట్టింపు చేయడమే కాకుండా… భారీ మెజారిటీతో విజయం సాధిస్తానన్న నమ్మకం నాకు మరింత పెరిగిందన్నారు. ‘‘నన్ను బిచ్చగాడు అని అంటున్నారు. […]
Published Date - 11:36 PM, Thu - 9 May 24 -
#Telangana
Harish Rao: రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది : మాజీ మంత్రి హరీశ్ రావు
Harish Rao: కరీంనగర్లో ప్రెస్ మీట్ మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోతే పదవి పోతుందనే భయం స్పష్టంగా కనిపిస్తోందని హరీశ్ రావు అన్నారు. దేవుళ్లపై ఒట్టు పెట్టుకుంటూ రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ సెంటిమెంటల్ మాటలు మాట్లాడుతున్నాడని, ఎన్నికల హమీల గురించి, నాలుగు నెలల పాలన గురించి మాట్లాడడం లేదని హరీశ్ రావు మండిపడ్డారు. ‘‘బాండు పేపర్లు నాటకం నడవదని దేవుళ్లపై ఒట్లు పెడుతున్నాడు. బీఆర్ఎస్, బీజేపీ మ్యాచ్ […]
Published Date - 11:46 PM, Sat - 27 April 24 -
#Telangana
KCR Polam Baata: 10 వేల మంది రైతులతో మేడిగడ్డకు పోదాం: కేసీఆర్
సాగునీటికి నీటిని విడుదల చేసి రైతులను ఆదుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మేడిగడ్డ బ్యారేజీకి నీటిని ఎత్తిపోసి విడుదల చేసేలా పోరాటం చేయాలని రైతులకు పిలుపునిచ్చారు.
Published Date - 05:45 PM, Fri - 5 April 24 -
#Telangana
Kadana Bheri : కరీంనగర్ సభకు కేటీఆర్ దూరం..కారణం అదే..!!
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్ (BRS).. లోక్ సభ (Lok Sabha) ఎన్నికలపై పూర్తి ఫోకస్ పెట్టింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి సత్తా చాటాలని సుహుస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు కరీంనగర్లో బీఆర్ఎస్ ‘కథనభేరి’ (Kadana Bheri Public Meeting) పేరిట భారీ సభ నిర్వ్హరిస్తుంది. ఈ సభకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ (KCR) హాజరుకానున్నారు. కేసీఆర్ కు కరీంనగర్ (Karimnagar )ను సెంటిమెంట్గా భావిస్తారనే విషయం తెలిసిందే. 2001లో ఎక్కడైతే […]
Published Date - 01:51 PM, Tue - 12 March 24 -
#Telangana
Lok Sabha Elections 2024: మార్చి 12న కరీంనగర్ నుంచి కేసీఆర్ ప్రచారం
మార్చి 12న కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభతో బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. కేసీఆర్ కసెంటిమెంట్ గా భావించే ఈ ప్రదేశం నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాలని పార్టీ నిర్ణయించింది.
Published Date - 11:44 AM, Mon - 4 March 24 -
#Telangana
BRS Public Meeting : ఈ నెల 12న కరీంనగర్లో బీఆర్ఎస్ బహిరంగ సభ
లోక్ సభ (Lok Sabha) ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ (BRS-BJP) మధ్య పోటీ అని , కరీంనగర్ లో ఈ నెల 12 భారీ బహిరంగ సభ (BRS Public Meeting) నిర్వహించబోతున్నట్లు ఈరోజు తెలంగాణ భవన్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ (KCR) చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో భాగంగా ఈ నెల 12న సెంటిమెంట్గా వస్తున్న కరీంనగర్ లోని […]
Published Date - 06:44 PM, Sun - 3 March 24 -
#Speed News
Karimnagar: భూ వివాదంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ అరెస్ట్, కారణమిదే
Karimnagar: భూ ఆక్రమణలపై అణిచివేతలో భాగంగా కరీంనగర్ నగరంలో భూకబ్జాలు మరియు మోసాలకు పాల్పడిన ఆరోపణలపై BRS కార్పొరేటర్తో సహా ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితులు – 12వ డివిజన్ కార్పొరేటర్ తోట రాములు, బిఆర్ఎస్ నాయకుడు నిమ్మశెట్టి శ్యామ్, చీటి రామారావు – భగత్ నగర్లో తనకున్న భూమి విషయంలో కోత రాజి రెడ్డిని బెదిరించారు. గతంలో కోథా ఫిర్యాదు చేసినప్పటికీ, BRS ప్రభుత్వ హయాంలో నిందితులపై […]
Published Date - 01:00 PM, Thu - 18 January 24 -
#Speed News
Bandi Sanjay: చారిత్రాత్మక ఆలయాన్ని దత్తత తీసుకున్న బండి సంజయ్
Bandi Sanjay: రాజన్న-సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల పరిధిలోని వరదవెల్లి గ్రామంలోని చారిత్రాత్మక గురు దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని దత్తత తీసుకోనున్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. దత్తాత్రేయ జయంతి సందర్భంగా ఆలయంలో సనాయ్ పూజలు చేశారు. ఇది మిడ్ మానేర్ డ్యామ్ (MMD) బ్యాక్ వాటర్ వద్ద ఉంది. భక్తులు చేరుకోవడానికి పడవలపై మూడు కిలోమీటర్లు నీటిలో ప్రయాణించవలసి ఉంటుంది, దీని ఫలితంగా పెద్ద సమస్య ఏర్పడింది. దర్శనానంతరం […]
Published Date - 12:37 PM, Wed - 27 December 23