Kalyanamasthu
-
#Speed News
Komatireddy: ఆడబిడ్డలకు తులం బంగారం పంపిణీపై నిర్ణయం తీసుకుంటాం: కోమటిరెడ్డి
Komatireddy: కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. ఇప్పటికే ప్రజా పాలన కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. ఇక కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పంపిణీ కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన చేశారు. అర్హుల ఎంపిక కూడా పారదర్శకంగా చేపడతామని, అర్హులైన పేదలకే లబ్ధి చేకూరేలా అధికారులే గ్రామ సభల ద్వారా ఎంపిక చేస్తారన్నారు. ఆడపిల్లల పెండ్లి సమయంలోనే రూ.లక్ష చెక్కుతో పాటు తులం బంగారం అందజేస్తామని తెలిపారు. […]
Date : 18-01-2024 - 11:49 IST -
#Andhra Pradesh
AP Schemes: విద్యతోనే మహిళా సాధికారత
బాలికా విద్యను ప్రోత్సహించేలా, బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేసేలా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక చర్యలు చేపట్టారు.
Date : 30-09-2022 - 11:21 IST