Kalighat Temple
-
#Sports
టీమిండియా కోసం దైవ దర్శనాలు మొదలుపెట్టిన కోచ్ గంభీర్!
టీమ్ ఇండియా ఆటగాళ్లు, కోచ్లు అంతర్జాతీయ మ్యాచ్లకు ముందు తరచుగా ఆలయాలను సందర్శిస్తుంటారు. టీ20 ప్రపంచకప్ 2026లో జింబాబ్వేతో మ్యాచ్కు ముందు ఓపెనర్ అభిషేక్ శర్మ, వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఫిబ్రవరి 26న తెల్లవారుజామున చెన్నై సమీపంలోని ప్రసిద్ధ మరుందీశ్వర ఆలయాన్ని సందర్శించారు.
Date : 27-02-2026 - 5:43 IST