Kaleshwaram Lift Irrigation Scheme
-
#Telangana
Letter to PM: కాళేశ్వరం స్కామ్ పై పోస్టర్ విడుదల, మోడీకి షర్మిల లేఖ
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు (కేఎల్ఐపీ)లో జరిగిన భారీ అవినీతిపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించేందుకు రామగుండం సందర్శిస్తున్న సందర్భంగా ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్ఆర్టిపి పోస్టర్ ప్రచారాన్ని ప్రారంభించారు. రామగుండం, గోదావరిఖని, చుట్టుపక్కల గ్రామాల్లో పోస్టర్లు పెట్టారు. పాదయాత్రలో ఉన్న షర్మిల పోస్టర్ను విడుదల చేసి ప్రధాని మోదీకి లేఖ రాయడం సంచలనం కలిగిస్తోంది.
Published Date - 05:03 PM, Fri - 11 November 22 -
#Telangana
YS Sharmila : మోడీ వద్దకు `కాళేశ్వరం` అక్రమాలు! షర్మిల భేటీ?
తెలంగాణ రాష్ట్రంలో షర్మిల రూటే సపరేటు అన్నట్టు ఉంది
Published Date - 12:41 PM, Fri - 11 November 22 -
#Telangana
YS Sharmila : షర్మిల ఢిల్లీ రాజకీయంలో `కాళేశ్వరం` కథ
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల క్రమంగా కేసీఆర్ కు ఏకుమేకైవుతున్నారు.
Published Date - 02:13 PM, Fri - 7 October 22 -
#Telangana
Kaleshwaram : `కాళేశ్వరం`పై విచారణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి వరద ఉధృతికి చతికిలపడింది. ఎస్సి, ఎస్టి సబ్ ప్లాన్ నిధులు 1.15 కోట్లు దారిమల్లించి మేఘ కంపెనీ ద్వారా నుండి కల్వకుంట్ల ఖాజనాకు పంపారని ఏఐసీసీ కార్యదర్శి, పీసీసీ ప్రధాన కార్యదర్శి బక్కా జడ్సన్ ఆరోపించారు. నీటిని లిఫ్ట్ చేసే కన్నెపల్లి, పైనున్న అన్నారం పంపుహౌస్లు పూర్తిగా మునిగిపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
Published Date - 05:06 PM, Thu - 18 August 22 -
#Telangana
Kaleshwaram Project: `కాళేశ్వరం`గుట్టు దేవుడికే ఎరుక!
కాళేశ్వరం ప్రాజెక్టును చూపించడానికి ఒకప్పుడు బస్సులు పెట్టారు. తెలంగాణ ప్రజల్ని ఆ ప్రాజెక్టు వద్దకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేసింది. ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు ఒకసారైనా కాళేశ్వరం ప్రాజెక్టును విజిట్ చేయాలనే రీతిలో ప్రచారం చేసింది. సీన్ కట్ చేస్తే, కాళేశ్వరం వెళ్లడానికి ఏ ఒక్కరికి ప్రస్తుతం అనుమతి లేదు. ఆ
Published Date - 03:00 PM, Wed - 17 August 22 -
##Speed News
T Congress MLA’s : టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అరెస్ట్.. కాళేశ్వరం వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు
ఇటీవల సంభవించిన వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేల
Published Date - 11:42 AM, Wed - 17 August 22 -
#Telangana
Bakka Judson : `సీబీఐ`కి చేరిన కాళేశ్వరం, మేఘా వ్యవహారం
కాళేశ్వరం ప్రాజెక్టు వైపు చూడడానికి ఎవరూ ధైర్యం చేయలేకపోతున్నారు. వరదల్లో మునిగిపోయిన బాహుబలి మోటార్లతో పాటు విలువైన విద్యుత్ సామాగ్రి మునిగిపోయింది. మూడు వారాలుగా నీళ్లలోనే ఉన్న ప్రాజెక్టు రూపంలో భారీ నష్టం వాటిల్లిందని నిపుణులు భావిస్తున్నారు.
Published Date - 03:14 PM, Mon - 8 August 22 -
#Telangana
Kaleshwaram: ‘‘కాళేశ్వరం’’ అవినీతిపై న్యాయ విచారణ జరిపించాలి!
“కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అక్రమాలపై హైకోర్టు సిటింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి. నాసిరకం నిర్మాణానికి భాద్యులైన మెగా ఇంజనీరింగ్ కంపెనీ అధినేత కృష్ణారెడ్డి పై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ భవితవ్యంపై ఇంజనీరింగ్ నిపుణులు, తెలంగాణ బుద్దిజీవులతో లోతైన సమీక్ష చేపట్టాలి.” అని తెలంగాణ అఖిల పక్షాలు, ఉద్యమ సంస్థలు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం(TJF) అధ్యక్షుడు పల్లె రవి కుమార్ అధ్యక్షతన తెలంగాణ ఇంజనీర్స్ […]
Published Date - 09:41 PM, Tue - 26 July 22 -
#Telangana
Polavaram Issue : `పోలవరం`పై బాహుబలి దరువు
బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టే ప్రయత్నం చేయొద్దని పెద్దలు చెప్పే సూక్తి. ఇదే సూక్తిని తెలంగాణ సీఎం కేసీఆర్ కు వర్తింప చేసేలా తెలంగాణ మంత్రి అజయ్ పోలవరంపై చేసిన మాటలు ఉన్నాయని సర్వత్రా వినిపిస్తోంది.
Published Date - 04:32 PM, Wed - 20 July 22 -
#Telangana
Modi and TRS: యూపీ కోసం…టీఆర్ఎస్ బాటలో మోడీ…?
దేశంలోని నదుల నీటిని సక్రమంగా సద్వినియోగం చేసుకోవడం, రైతులకు సకాలంలో పంటలకు నీరందించడంలో బీజేపీ ప్రధాన ప్రాధాన్యత ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.
Published Date - 10:03 AM, Sun - 12 December 21