Kaleshwaram Commission Report
-
#Speed News
BRS : కాళేశ్వరం కమిషన్ నివేదికపై మరోసారి హైకోర్టుకు హరీశ్రావు
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగినాయో లేదో తేల్చాల్సింది రాజకీయ పార్టీలు కాదు. న్యాయస్థానాలు, ప్రజలే నిజాన్ని బయటపెట్టాలి అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నిజాన్ని దాచాలని చూస్తోందని ఆరోపించారు. పీపీఏ (పవర్ పాయింట్ ప్రెజెంటేషన్) ఇవ్వడానికి కూడా ప్రభుత్వం భయపడుతోంది.
Published Date - 12:59 PM, Sat - 30 August 25 -
#Telangana
Harish Rao : కేసీఆర్ను హింసించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన : హరీశ్రావు
కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రాజకీయ కక్ష సాధింపుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును లక్ష్యంగా చేసుకుని వక్రీకరితమైన ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, అతని ప్రతిష్టను దెబ్బతీయడమే వారి అసలైన ఆలోచన అని అన్నారు.
Published Date - 01:22 PM, Tue - 5 August 25 -
#Telangana
kaleshwaram commission : కాళేశ్వరం కమిషన్ విచారణ నివేదిక ప్రభుత్వానికి సమర్పణ
అనంతరం రాహుల్ బొజ్జా సచివాలయానికి బయల్దేరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమార్ రామకృష్ణారావుకు నివేదికను అందించనున్నారు. ఈ కమిషన్ను 2024 మార్చి 14న తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి, భారతదేశపు తొలి లోక్పాల్గా సేవలందించిన జస్టిస్ పీనాకి చంద్ర ఘోష్ ఆధ్వర్యంలో విచారణ సాగింది.
Published Date - 12:42 PM, Thu - 31 July 25