Kaleshwaram Commission
-
#Telangana
Kaleshwaram Commission : అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రవేశపెట్టిన ప్రభుత్వం
Kaleshwaram Commission : సమావేశాలు ప్రారంభం కాగానే, సభలో ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలు బండారు రాజిరెడ్డి మరియు బానోతు మదన్ లాల్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు
Published Date - 10:45 AM, Sun - 31 August 25 -
#Telangana
kaleshwaram commission : కాళేశ్వరం కమిషన్ విచారణ నివేదిక ప్రభుత్వానికి సమర్పణ
అనంతరం రాహుల్ బొజ్జా సచివాలయానికి బయల్దేరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమార్ రామకృష్ణారావుకు నివేదికను అందించనున్నారు. ఈ కమిషన్ను 2024 మార్చి 14న తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి, భారతదేశపు తొలి లోక్పాల్గా సేవలందించిన జస్టిస్ పీనాకి చంద్ర ఘోష్ ఆధ్వర్యంలో విచారణ సాగింది.
Published Date - 12:42 PM, Thu - 31 July 25 -
#Telangana
Kaleshwaram Commission : రాజకీయాల కోసం రాష్ట్ర నీటి హక్కులను కాలరాయొద్దు : హరీశ్రావు
ఈరోజు ఉదయం 11 గంటలకు హరీశ్ రావు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. విచారణకు ముందు ఆయన తెలంగాణ భవన్లో పార్టీ కీలక నేతలతో సమావేశమై వ్యూహాత్మకంగా చర్చలు జరిపారు. విచారణ సందర్భంగా కమిషన్ అడిగే ప్రతి ప్రశ్నకు సమగ్రమైన సమాచారం ఆధారంగా సమాధానమిస్తామని హరీశ్ రావు స్పష్టం చేశారు.
Published Date - 11:14 AM, Mon - 9 June 25 -
#Special
Kaleshwaram Commission : కేసీఆర్ పై రివెంజ్ తీర్చుకునే టైం ఈటెల కు వచ్చిందా..?
Kaleshwaram Commission : ఒకప్పుడు ఈటల రాజేందర్, కేసీఆర్ సన్నిహితులు. కానీ తర్వాత ఈటల రాజేందర్ ను పార్టీ నుంచి పంపడానికి కేసీఆర్ చాలా కుట్రలు చేశారు. తప్పుడు ప్రచారాలు చేయించి.. ఎస్సీల భూముల్ని కబ్జా చేశాడని నిందలు వేయించారు
Published Date - 11:58 AM, Fri - 6 June 25 -
#Telangana
KCR: కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్.. ఆ లేఖ తర్వాతే ఎందుకు?
NDSA రిపోర్ట్లో మేడిగడ్డ బ్యారేజీలో డిజైన్, నిర్మాణం, నాణ్యత నియంత్రణలో లోపాలను ఎత్తి చూపడంపై L&T మే 24న లేఖ రాసింది. ఈ రిపోర్ట్లో వైరుధ్యాలు ఉన్నాయని, నాణ్యత నియంత్రణపై ఆరోపణలు సరికావని L&T వాదించింది.
Published Date - 08:18 PM, Tue - 27 May 25 -
#Telangana
Kaleshwaram Project : మరోసారి కాళేశ్వరం విచారణ కమిషన్ గడువు పొడిగింపు
తాజాగా జూలై నెలాఖరు వరకు ఈ కమిషన్కు గడువు విస్తరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే విచారణ తుదిదశకు చేరిన నేపథ్యంలో, తుది నివేదిక సిద్ధం చేసేందుకు ఈ గడువు అవసరమని అధికారులు భావిస్తున్నారు.
Published Date - 04:35 PM, Mon - 19 May 25 -
#Telangana
Kaleswaram : కాళేశ్వరం కమిషన్ గడువు పెంపు
ఈ కమిషన్కు జస్టిస్ పీసీ ఘోష్ ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై ఇప్పటికే పలువురు అధికారులు, నిపుణులను విచారించిన విషయం తెలిసిందే.
Published Date - 02:29 PM, Tue - 29 April 25