Kadamtala
-
#India
Tripura Violence : త్రిపురలో దుర్గాపూజ విరాళాల సేకరణల్లో ఘర్షణ.. ఒకరు మృతి
Tripura Violence : దుర్గాపూజ విరాళాల సేకరణ విషయంలో ఘర్షణకు దిగడంతో ఒకరు మరణించారు, 15 మంది పోలీసులతో సహా 17 మందికి గాయాలయ్యాయి. ఈ ఘర్షణల తరువాత పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి, లాఠీచార్జ్ చేసినట్లు అధికారిక సమాచారం తెలిపింది.
Published Date - 10:28 AM, Mon - 7 October 24