Judiciary
-
#India
Supreme Court : న్యాయవ్యవస్థ సమగ్రతకు ముప్పు..500 మంది న్యాయవాదుల సంచలన లేఖ
Supreme Court: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(Chief Justice)కి దాదాపు 500 మందికిపైగా న్యాయవాదులు(Lawyers) లేఖ(letter) రాశారు. న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ లేఖ రాశారు. న్యాయస్థానాల కోసం నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని లేఖలో పేర్కొన్నారు. లేఖ రాసిన వారిలో ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే, మనన్ కుమార్ మిశ్రా, ఆదిష్ అగర్వాల్, చేతన్ మిట్టల్, పింకీ ఆనంద్, హితేష్ జైన్, ఉజ్వల వార్, ఉదయ్ హోల్లా, స్వరూపమా చతుర్వేది, సహా […]
Published Date - 11:44 AM, Thu - 28 March 24 -
#India
Venkaiah Naidu: చట్టాలను న్యాయవ్యవస్థ చేయలేదు: వెంకయ్య నాయుడు
ఒక చట్టం రూపకల్పన చేయాలంటే దాని వెనుక ఎంతో విస్తృత మేధోమథనం అనేకరకాల చర్చోపచర్చలు జరుగుతాయి. చట్టం అమలు కావాలి అంటే అసెంబ్లీలో విస్తృత చర్చ
Published Date - 03:05 PM, Sat - 17 June 23 -
#Andhra Pradesh
CJI : న్యాయవ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది!
రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో న్యాయవ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
Published Date - 02:09 PM, Sun - 26 December 21 -
#Telangana
Telangana: చీఫ్ జస్టిస్ ఎన్.వీ రమణ కీలక వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో మౌలిక వసతులు సరిగా లేవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఈ సమస్యలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర ప్రణాళికను పంపించినా.. ప్రభుత్వం మాత్రం సానుకూలంగా స్పందించడం లేదని ఆయన తెలిపారు.
Published Date - 12:32 PM, Mon - 20 December 21