Jogi Ramesh
-
#Andhra Pradesh
AP : వృద్ధురాలి శవంతో వైసీపీ నీచ రాజకీయాలు – టీడీపీ ఆగ్రహం
వైసీపీ పార్టీకి శవ రాజకీయం చేయడం ఈరోజుది కాదని..2014 తండ్రి శవం, 2019 బాబాయ్ శవం , 2024 పెన్షనర్ శవం..వైసీపీ బతుకే ఫేక్
Date : 03-04-2024 - 8:05 IST -
#Andhra Pradesh
Jogi Ramesh Celebrations : చంద్రబాబు భయపడ్డాడంటూ జోగి సంబరాలు
పెనమలూరు స్థానానికి ఎవర్ని ఎంపిక చేస్తారో అని అంత ఆసక్తిగా ఎదురుచూసారు. ఈ స్థానం కోసం బోడె ప్రసాద్ ఎదురుచూస్తుండగా..ఆయనకే ఖరారు చేయడం ఆయన వర్గీయులు సంబరాలు చేసుకుంటుంటే
Date : 22-03-2024 - 4:14 IST -
#Andhra Pradesh
Jogi Ramesh : జగన్ భక్తుడికి టికెట్ లేనట్లే..?
ఏపీలో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో వైసీపీ అధినేత , సీఎం జగన్ (Jagan) అభ్యర్థుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ లో రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో బిఆర్ఎస్ (BRS) పార్టీ మంత్రులకు , ఎమ్మెల్యేలకు ప్రజలు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నియోజకవర్గాల్లో ఆయా నేతలకు వ్యతిరేకత ఉన్నప్పటికీ..అధినేత కేసీఆర్ అవేమి పట్టించుకోకుండా మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ ఇచ్చారు. దీంతో ప్రజలు వారిని ఓడగొట్టి..ఇంట్లో కూర్చుపెట్టారు. […]
Date : 26-12-2023 - 2:33 IST -
#Andhra Pradesh
Jogi Ramesh: ఆ రాయి చంద్రబాబు వేయించుకున్నదే…!!
ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ అధినేత కాన్వాయ్ పై రాళ్లదాడితో మరోసారి ఏపీలో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై టీడీపీ అధికార పార్టీపై తీవ్రంగా మండిపడుతోంది. అయితే ప్రతిపక్షానికి దీటుగా అధికారపార్టీ బదులిచ్చింది. చంద్రబాబు తన కాన్వాయ్ పై తాను రాయి విసిరించుకున్నారని మంత్రి జోగురమేశ్ ఆరోపించారు. ఇది చంద్రబాబు ఆడుతున్న కొత్త నాటకం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనలో సెక్యూరిటీ ఆఫీసర్ కు గాయాలు […]
Date : 04-11-2022 - 9:50 IST -
#Andhra Pradesh
Jogi Ramesh : పవన్ కల్యాణ్ అనుచరులను అదుపులో పెట్టుకో..వైసీపీ శ్రేణులు తలచుకుంటే నువ్వు ఎక్కడా తిరగలేవు..!!
వైజాగ్ వైఎస్సార్ సీపీ మంత్రులపై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. విశాఖలో వైసీపీ చేపట్టిన విశాఖ గర్జనకు మంత్రులు జోగిరమేశ్, రోజా, వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి హాజరై తిరుగు ప్రయాణంలో విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
Date : 15-10-2022 - 7:24 IST -
#Andhra Pradesh
Jogi Ramesh : మంత్రి జోగి రమేష్ ఓటమికి టీడీపీ స్కెచ్
కృష్ణా జిల్లాకు చెందిన మంత్రిగా జోగి రమేష్ ఉన్నారు. జగన్ క్యాబినెట్ 2.0లో ఆయనకు స్థానం లభించింది.
Date : 16-07-2022 - 1:00 IST -
#Andhra Pradesh
మంత్రి పదవి కోసం జోగి మాస్టర్ స్కెచ్ ..చంద్రబాబు ఇంటిపై దాడి హంగామా
అధినేత ప్రత్యేకంగా గుర్తించాలంటే ఏదో ఒక పెద్ద సంఘటనలో హీరో కావాలి. అప్పుడే రాజకీయ భవిష్యత్ కూడా ఉంటుంది. అందుకే, ఇప్పుడు మంత్రి పదవిని ఆశిస్తోన్న వైసీసీ ఎమ్మెల్యే జోగి రమేష్ చెలరేగిపోయారు. చంద్రబాబు ఇంటి వద్ద అనుచరులతో కలిసి నానా హంగామా సృష్టించారు. అందుకు ప్రధాన కారణం సీఎం జగన్ ను మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించడం. పరిపాలనపై ఇలాంటి విమర్శలు కొత్తవేమీ కాదు, ఇటీవల పలుమార్లు మాజీ మంత్రులు పలువురు జగన్ మీద పలు […]
Date : 17-09-2021 - 3:13 IST