Jiribam District
-
#India
Manipur violence : మణిపూర్ హింస..మరో 20 కంపెనీల సీఏపీఎఫ్ బలగాలు
ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ యూనిట్లన్ని ఈ నెల 30 వరకు మణిపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండనున్నట్టు తెలుస్తోంది.
Published Date - 04:06 PM, Wed - 13 November 24 -
#India
Militants : మరోసారి మణిపూర్లో హింస..11 మంది మిలిటెంట్లు హతం..!
Militants : సోమవారం ఉదయం ఇంఫాల్ తూర్పు జిల్లాలోని ఓ ఊరిలో ఉన్న పొలంలో పనిచేస్తున్న రైతులపై సాయుధ దుండగులు కాల్పులు జరిపారు. ఆ పొలాల పక్కనే ఉన్న కొండపై నుంచి ఫైరింగ్ చేశారని గుర్తించారు.
Published Date - 06:50 PM, Mon - 11 November 24