Jhansi
-
#India
Explosion: యుద్ధట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి..!
ప్రమాదవశాత్తు యుద్ధట్యాంక్ బ్యారెల్ పేలిన సంఘటనలో సుమీర్ సింగ్, సుకాంత్ మొండల్ అనే ఇద్దరు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
Published Date - 12:07 AM, Sat - 8 October 22