Jangareddy Gudem Adulterated Liquor
-
#Andhra Pradesh
Task Force : జంగారెడ్డిగూడెం కల్తీ మద్యం మరణాలపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
Task Force : ఈ ఘటనలో 20 మంది బలైన నేపథ్యంలో ప్రభుత్వ పర్యవేక్షణలో మృతుల కుటుంబాలకు న్యాయం చేయడం, కారణాలను తెలుసుకోవడం, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు తలెత్తకుండా నివారించడం లక్ష్యంగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 08:18 PM, Mon - 19 May 25