Janasena
-
#Andhra Pradesh
JSP-BJP : జనసేన బలమైన సీట్లనే వదలుకోవాల్సి వచ్చింది..!
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నిన్న టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP)ల మధ్య సీట్ల పంపకాల చర్చలు ముగిశాయి. బీజేపీ తరపున మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ (Gajendra Shekavat), బైజయంత్ పాండా (Byjanth Panda), జనసేన నుంచి పవన్ కల్యాణ్ (Pawan Kalyan), నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) హాజరయ్యారు. దాదాపు 8 గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. 31 ఎమ్మెల్యే స్థానాలు, 8 ఎంపీ స్థానాల్లో జనసేన, బీజేపీ కలిసి పోటీ […]
Date : 12-03-2024 - 6:21 IST -
#Andhra Pradesh
AP Politics: పవన్ కోసం హెలికాప్టర్.. గెలుపే లక్ష్యంగా ఏపీలో జనసేన క్యాంపెనింగ్
AP Politics: ఎన్నికలకు ముందే ఏపీ రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి. ఈ ఎన్నికల్లో పొత్తులు కీలకం కానున్నాయి. ఢిల్లీలో అమిత్షా సమక్షంలో చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జరిపిన చర్చల్లో సీట్ల సర్దుబాటు సైతం తేలిపోవడంతో నేతలు ప్రచారంపై ముమ్మరంగా దృష్టిసారించనున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే పవన్ కల్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేలా జనసేన ప్రణాళికలు సిద్ధం చేసింది. జనసేన పోటీచేసే అభ్యర్థుల తరపునతోపాటు కూటమి తరపున పోటీ చేసే తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థుల తరఫున ఆయన […]
Date : 12-03-2024 - 6:05 IST -
#Andhra Pradesh
AP : కార్యకర్తల్లో జనసేన ఫై నమ్మకం పోయిందా..? గ్రాఫ్ పూర్తిగా తగ్గడానికి కారణం పవనేనా..?
జనసేన పార్టీ (Janasena Party)..నిన్న , మొన్న పుట్టిన పార్టీ కాదు..దాదాపు పదేళ్ల క్రితం ప్రజల్లోకి వచ్చిన పార్టీ. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్థాపించిన ఈ పార్టీ..మొదట్లో చరిత్ర తిరగరాస్తుందని..అంత భావించారు. కానీ ఆ చరిత్రను పవన్ తిరగరాయలేకపోయారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ఏపీ కి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి సీఎం అయితే బాగుంటుందని చెప్పి..2014 (2014 AP Elections) లో చంద్రబాబు కు మద్దతు […]
Date : 12-03-2024 - 1:38 IST -
#Andhra Pradesh
TDP BJP Janasena Meeting: చంద్రబాబు ఇంట్లో జనసేన, బీజేపీ కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నేతలు సోమవారం కీలక చర్చలు ప్రారంభించారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ జయ్ పాండా
Date : 11-03-2024 - 5:12 IST -
#Andhra Pradesh
BJP Alliance : బిజెపితో పొత్తు..పార్టీని వీడేందుకు పలువురు టీడీపీ నేతలు ..
టీడీపీ – జనసేన తో బిజెపి పొత్తు పెట్టుకోవడం ఆయా పార్టీల్లోని కొంతమందికి ఏమాత్రం నచ్చడం లేదు. ఇప్పటికే టీడీపీ – జనసేన పొత్తు వల్ల ఇరు పార్టీల్లోని కొంతమందికి టికెట్ రాని పరిస్థితి వచ్చింది. ఇక ఇప్పుడు ఇది చాలదన్నట్లు బిజెపి తో పొత్తు పెట్టుకొనేసరికి చాలామంది ఆగ్రహం గా ఉన్నారు. అసలు రాష్ట్రంలో బిజెపి ఏమాత్రం పట్టులేదు. అలాంటప్పుడు ఎందుకు చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లు పొత్తు కోసం వెంటపడ్డారని వాపోతున్నారు. We’re […]
Date : 09-03-2024 - 8:20 IST -
#Andhra Pradesh
AP Politics : జనసేన నుంచి బీజేపీకి సీటు.. ఇది అన్యాయమే..!
ఏపీలో జనసేన పరిస్థితి మరింత ఆయోమయంగా తయారవుతోందా అంటే అవుననే అనాలి. ఎందుకంటే.. వచ్చే ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై గెలిచేందుకు టీడీపీ- జనసేన కూటమి బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లారు. గత రెండు రోజులుగా బీజేపీ హైకమాండ్తో పొత్తులపై చర్చలు జరుపుతున్నారు. ఇదే సమయంలో పొత్తులో సీట్ల పంపకాలు జరుగుతోంది. అయితే.. ఇప్పిటికే 24 […]
Date : 09-03-2024 - 7:04 IST -
#Andhra Pradesh
Janasena : ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఆ రెండు నియోజకవర్గాల్లో జనసేన పోటీ.. !
టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా కృష్ణా జిల్లాలోని విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను జనసేన పార్టీకి దాదాపుగా ఖరారు అయ్యాయి. వారం రోజుల క్రితం కూటమి తొలి జాబితాను విడుదల చేయగా, రెండో జాబితాను త్వరలో విడుదల చేయాలని టీడీపీ, జనసేన నేతలు నిర్ణయం తీసుకున్నారు. రెండో జాబితాలో విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ స్థానాలను జనసేన పార్టీకి కేటాయించే అవకాశం ఉంది. విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన నాయకులు పోతిన మహేశ్ […]
Date : 08-03-2024 - 7:36 IST -
#Andhra Pradesh
MLA Arani Srinivasulu : జనసేన తీర్థం పుచ్చుకున్న మరో వైసీపీ ఎమ్మెల్యే..
వైసీపీ (YCP) పార్టీ కి వరుస షాకులు ఎదురవుతూనే ఉన్నాయి. 175 కు 175 సాదించబోతున్నామని ఓ పక్క సీఎం జగన్ (Jagan) చెపుతుంటే..మరోపక్క ఆయన వెనుకాల ఉండాల్సిన ఎమ్మెల్యేలంతా ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు పార్టీకి రాజీనామా చేసి జనసేన , టిడిపి పార్టీలలో చేరుతున్నారు. ఇప్పటికే ఎంపీలు , ఎమ్మెల్యేలు , మాజీ మంత్రులు , కీలక నేతలు ఇలా పెద్ద స్థాయి నుండి చిన్న స్థాయి నేతల వరకు వైసీపీ కి రాం.. […]
Date : 07-03-2024 - 4:32 IST -
#Andhra Pradesh
AP Politics: చిత్తూరు జిల్లాలో వైసీపీకి బలిజ ఓట్లు దూరం కానున్నాయా..?
చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. మార్చి 3న హైదరాబాద్లో అధికారికంగా పవన్కల్యాణ్తో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిపారు.
Date : 07-03-2024 - 3:07 IST -
#Andhra Pradesh
CM YS Jagan: అబద్ధాల మేనిఫెస్టో సిద్ధం అవుతుంది: సీఎం జగన్
2014లో టీడీపీ, జేఎస్పీలు తీసుకొచ్చిన అబద్ధాల మేనిఫెస్టోను ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హితవు పలికారు. వైఎస్ఆర్ చేయూత పథకం నాలుగో విడత ప్రారంభోత్సవం
Date : 07-03-2024 - 2:42 IST -
#Andhra Pradesh
Poonam Kaur : సీఎం జగన్ ఫై పూనమ్ కౌర్ ప్రశంసలు..మండిపడుతున్న పవన్ ఫ్యాన్స్
పూనమ్ కౌర్ (Poonam Kaur) ఈ పేరును కొత్తగా పరిచయం చేయవల్సిన అవసరం లేదు. సినిమాల ద్వారా అమ్మడు పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు కానీ..పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , త్రివిక్రమ్ (Trivikram) ల ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. నిజంగా వారి వల్ల ఈమె ఎంత నష్టపోయిందో తెలియదు కానీ..బయట మాత్రం పూనమ్ కౌర్ కెరియర్ ను వీరిద్దరే నాశనం చేసారని మాత్రం ఓ వర్గం ప్రచారం చేస్తుంటుంది. ఆ వార్తలకు బలం చేకూర్చే విధంగా […]
Date : 06-03-2024 - 1:52 IST -
#Andhra Pradesh
Pawan-Chandrababu: ముగిసిన భేటీ..రెండో జాబితాలో అభ్యర్థుల ఎంపికపై చర్చలు..!
Pawan-Chandrababu Key Meeting : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు. గంటన్నరపాటు ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా రెండో జాబితాలో అభ్యర్థుల( second list candidates) ఎంపికపై వీరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ స్థానాలు, మూడు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుంది. తొలి జాబితాలో టీడీపీ(tdp) 94 నియోజకవర్గాల్లో అభ్యర్థులను […]
Date : 06-03-2024 - 12:08 IST -
#Andhra Pradesh
TDP BC : క్యాడర్కి కొత్త ఉత్సాహం తెచ్చిన జయహో బీసీ సభ
ఆర్థికంగా వెనకబడిన వర్గాల అభ్యున్నతి, అభివృద్ధే లక్ష్యంగా టీడీపీ-జనసేన బీసీ డిక్లరేషన్ ప్రకటించాయి. టీడీపీ అధినేత
Date : 06-03-2024 - 7:17 IST -
#Andhra Pradesh
Raghu Rama: ప్రాజెక్టులు కట్టే ప్రభుత్వం కావాలో.. ప్యాలెస్ ప్రభుత్వం కావాలో నిర్ణయించుకోవాలిః రఘురామ
Raghu Rama Krishna Raju: ఏపీలో అందరి దృష్టి ఎన్నికల (Election)పై ఉంది. ఏప్రిల్ లో ఎన్నికలు జరుగుతాయని ప్రచారంలో ఉన్నప్పటికీ, ఇంతవరకు నోటిఫికేషనే రాలేదు. దీనిపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు(Raghu Rama Krishna Raju) స్పందించారు. We’re now on WhatsApp. Click to Join. ఎన్నికల ప్రకటన కోసం ప్రజలంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారని చెప్పారు. తనకు తెలిసినంత వరకు ఈ నెల 15 లోపు ఎన్నికల షెడ్యూల్ వస్తుందని, ఆ మేరకు సమాచారం […]
Date : 05-03-2024 - 5:03 IST -
#Andhra Pradesh
TDP-JSP : నిడదవోలుకు వెళ్తున్న కందుల దుర్గేష్, గోరంట్లకు లైన్ క్లియర్?
తాజాగా టీడీపీ-జనసేన తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. రెండు పార్టీలకు దక్కే సీట్లపై క్లారిటీ వచ్చినప్పటికీ, సీట్లు దక్కించుకోవడంపై ఇరు పార్టీలు పట్టుదలతో ఉన్న కీలక స్థానాలపై మాత్రం సస్పెన్స్ కొనసాగింది. గట్టి పోటీ కారణంగా అభ్యర్థులను ప్రకటించలేదు. ద్వారా ఆధారితం రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం అటువంటి గట్టి స్థానం. సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్లకు టిక్కెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇద్దరు నేతల మద్దతుదారులు తమ […]
Date : 05-03-2024 - 12:00 IST