Janasena
-
#Andhra Pradesh
Adimulapu Suresh: పవన్ కు చట్టసభలో అడుగుపెట్టే తలరాత ఉందో లేదో: ఆదిమూలపు సురేశ్
Pawan Kalyan: టీడీపీ-జనసేన(TDP-Jana Sena) పొత్తుపై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్(minister adimulapu suresh) స్పందించారు. పవన్ కల్యాణ్(Pawan Kalyan) 2014 నుంచి రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నారని… ఆయన ధైర్యం చివరికి 24 సీట్లలో పోటీ చేసేందుకు మాత్రమే సరిపోయిందని ఎద్దేవా చేశారు. ఆ 24 సీట్లలో పవన్ కల్యాణ్ ఎక్కడ్నించి పోటీ చేస్తున్నాడో చెప్పమనండి… ఆయన ఎక్కడ్నించి పోటీ చేస్తాడో ఇంతవరకు డిసైడ్ కాలేదని అన్నారు. పవన్ ఎక్కడ్నించి పోటీ చేస్తారో ప్రకటిస్తే… […]
Published Date - 04:38 PM, Mon - 4 March 24 -
#Andhra Pradesh
MLA Arani Srinivasulu : ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులును సస్పెండ్ చేసిన వైసీపీ
చిత్తూరు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు(YCP MLA Arani Srinivasulu)ను వైసీపీ పార్టీ (YCP) నుండి సస్పెండ్ (Suspend) చేసింది. ఎన్నికలు దగ్గరపడేకొద్దీ ఏపీ రాజకీయాలు ఆసక్తికర మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైసీపీ లో నేతలు వరుసపెట్టి రాజీనామా చేస్తున్నారు. సర్వేల పేరుతో జగన్ ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకపోవడం తో వారంత బయటకు వస్తూ టీడీపీ , జనసేన పార్టీలలో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీలు , ఎమ్మెల్యేలు , మాజీ మంత్రులు […]
Published Date - 09:15 PM, Sun - 3 March 24 -
#Andhra Pradesh
BJP Alliance In AP: పొత్తు లేనట్లేనా.. అభ్యర్థుల వేటలో ఏపీ బీజేపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ కీలకం కానుంది. బీజేపీతో పొత్తుకు ఆరాటపడిన జనసేనకు నిరాశ తప్పేలా లేదు. జనసేన కూటమితో బీజేపీ సిద్ధంగా లేదన్నది స్పష్టమవుతుంది. అందులో భాగంగా బీజేపీ తమ అభ్యర్థుల్ని ప్రకటించేందుకు సిద్ధమైంది.
Published Date - 04:08 PM, Sun - 3 March 24 -
#Andhra Pradesh
Mudragada Join YSRCP: ముద్రగడ కోసం త్యాగానికి సిద్దమైన వంగగీత
కిర్లంపూడిలోని ముద్రగడ నివాసంలో జేఎస్పీ అధినేత పవన్తో భేటీ అవుతారని గత కొన్ని నెలలుగా ఊహాగానాలు సాగుతున్నప్పటికీ ఆ భేటీ కార్యరూపం దాల్చలేదు. దీంతో ముద్రగడ రూటు మార్చే అవకాశం కనిపిస్తుంది.
Published Date - 02:58 PM, Sun - 3 March 24 -
#Speed News
Chandrababu: పల్నాడులో చంద్రబాబు పర్యటన
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ పల్నాడులోని దాగేపల్లిలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా టీడీపీ-జనసేన కూటమి వ్యూహాలు
Published Date - 12:58 PM, Sun - 3 March 24 -
#Andhra Pradesh
Nagababu : నాగబాబు అనకాపల్లి పార్లమెంటుకు పోటీ చేస్తారా..?
ఆంధ్ర ప్రదేశ్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. టీడీపీ-జనసేన పొత్తుతో ఈసారి ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ (TDP)- జనసేన (Janasena) కూటమి తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఇందులో జనసేన అధినేత పవన కల్యాణ్ (Pawan Kalyan)తో పాటు.. ఆయన సోదరుడు నాగబాబు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో వెల్లడించలేదు. ఈ క్రమంలో ఈ ఇద్దరి పోటీలు పలు ఆసక్తికర వార్తలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా […]
Published Date - 04:53 PM, Sat - 2 March 24 -
#Andhra Pradesh
Tirupati TDP: తిరుపతి టీడీపీ అభ్యర్థి వూకా విజయ కుమార్?
టీడీపీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. జనసేనతో పొత్తులులో భాగంగా అభ్యర్థుల్ని ప్రకటించారు పార్టీ చీఫ్ చంద్రబాబు. అయితే జాబితాలో తిరుపతి అభ్యర్థిత్వం లేకపోవడం ఊహాగానాలకు దారితీసింది. టీడీపీలో టికెట్ కోసం పోటీ పడుతున్న ఆశావహుల్లో
Published Date - 04:18 PM, Sat - 2 March 24 -
#Andhra Pradesh
Kanna Lakshminarayana : టీడీపీ, జనసేన బహిరంగ సభతో వైఎస్సార్సీపీ నివ్వెరపోయింది
నిన్న జరిగిన టీడీపీ (TDP)- జనసేన (Janasena) తాడేపల్లిగూడెం అసెంబ్లీ సమావేశాన్ని చూసి తాడేపల్లి పాలెం కదిలిందని కన్నా లక్ష్మీనారాయణ (Kanna Laskhminarayana) అన్నారు. ‘వైఎస్ఆర్సిపి దొంగలు’గా పేర్కొంటున్న దానికి వ్యతిరేకంగా టిడిపి, జనసేనల పొత్తు బలీయమైన శక్తిగా నిరూపిస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల అభ్యున్నతి కోసమే పొత్తు పెట్టుకున్నామని, వ్యక్తిగత ప్రయోజనాల కోసమో, అధికారం కోసమో పొత్తు పెట్టుకోలేదని టీడీపీ జనసేన నేతలు ఉద్ఘాటించిన నేపథ్యంలో రానున్న ఎన్నికలు రాష్ట్రానికి […]
Published Date - 08:30 PM, Fri - 1 March 24 -
#Andhra Pradesh
Kapu Votes: టీడీపీ-జనసేన కూటమికి కాపు ఓట్లు కష్టమే
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల హీట్ మొదలైంది. వైసీపీ సింగిల్ పోటీకి దిగుతుండగా, టీడీపీ - జనసేన సంయుక్తంగా పోటీ చేయనున్నాయి. ఇప్పటికే సీట్ల పంపకాల అంశం ఖరారైంది. తాజాగా తొలి జాబితాను కూడా ప్రకటించారు. కూటమిలో సీట్ల పంపకం విషయంలో కచ్చితంగా కొన్ని త్యాగాలు జరుగుతాయని
Published Date - 09:26 PM, Thu - 29 February 24 -
#Andhra Pradesh
AP Politics: ఆరోపణలు నిరూపించు పవన్: పేర్ని నాని
మాజీ మంత్రి పేర్ని నాని పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఏదైనా అధరాలు ఉంటే మాట్లాడాలని సూచించారు. అధరాలు ఉంటే ఆరోపణలను బట్టబయలు చేయాలి కదా పవన్ అంటూ సూటిగా ప్రశ్నించారు.
Published Date - 04:44 PM, Thu - 29 February 24 -
#Cinema
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేతి వేళ్ళ వెనుక ఉన్న ఉంగరాల సీక్రెట్ ఇదే?
టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్ గా పాల్గొంటున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల సమయం దగ్గర పడటంతో పవన్ కళ్యాణ్ సినిమాలను పక్కన పెట్టేశారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో రాజకీయాల పైన దృష్టి పెట్టారు. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయిన పవన్ కల్యాణ్ ఈసారి టీడీపీ, బీజేపీతో పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. సినిమా షూటింగ్ లు, ఎన్నికల ప్రచార సభలతో […]
Published Date - 12:30 PM, Thu - 29 February 24 -
#Andhra Pradesh
AP : పవన్ కు ‘నేను ఇచ్చిన సలహాలు’ నచ్చినట్లు లేవు…ఇక వారి ఖర్మ – హరిరామజోగయ్య
తన సలహాలు చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు నచ్చినట్టుగా లేవని.. ఇంక తాను చేయగలిగిందేమీ లేదని ‘అది వారి ఖర్మ’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు హరిరామజోగయ్య (Harirama Jogaiah) . జనసేన పార్టీ కి , పవన్ కళ్యాణ్ కు ముందు నుండి కాపుల సంక్షేమం కోసం పాటుపడే మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య సపోర్ట్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ తో పొత్తు ప్రకటన తెలిపిన దగ్గరి నుండి […]
Published Date - 10:51 AM, Thu - 29 February 24 -
#Andhra Pradesh
RRR : కూటమి నుండి ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించిన రఘురామ
నర్సాపురం నుంచి ఎంపీగా మళ్లీ బరిలోకి దిగుతానని రఘురామకృష్ణరాజు తాడేపల్లి గూడెం వేదికగా ప్రకటించారు.రీసెంట్ గా వైసీపీ (YCP) కి రాజీనామా చేసిన ఎంపీ రఘురామ కృష్ణం రాజు (Raghurama Krishnamraju)..ఇప్పుడు టీడీపీ (TDP) – జనసేన (Janasena) కూటమి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాడు. 2019 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు స్థానం (Narsapuram MP Seat) నుంచి వైసీపీ తరపున రఘురామకృష్ణరాజు పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు విడివిడిగా […]
Published Date - 11:04 PM, Wed - 28 February 24 -
#Andhra Pradesh
YSRCP : వైసీపీలోకి మాజీ మంత్రి గొల్లపల్లి.. మిథున్ రెడ్డి, కేశినేని నానిలతో భేటీ
ఎంపి కేశినేని నాని కార్యా లయంలో కీలక నేతల భేటీ జరిగింది. వైసీపీ ముఖ్యనేత ఎంపీ మిథున్ రెడ్డి, ఎంపీ కేశినేని శ్రీనివాస్
Published Date - 08:14 AM, Wed - 28 February 24 -
#Andhra Pradesh
AP Politics : కమ్మ-కాపు రాజకీయంలో వైసీపీ నేతలు నాదెండ్లను టార్గెట్ చేస్తున్నారా..?
కుల సమీకరణాలు తరచుగా రాజకీయాల్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కొన్నిసార్లు ఇది సంఖ్యల గురించి కాదు, ఇది ముఖ్యమైనది కెమిస్ట్రీ గురించి. ఉదాహరణకు, కమ్మ , రెడ్డిలు మొత్తం జనాభాలో 15% కంటే తక్కువ. కానీ తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కలిసి పనిచేసి కాంగ్రెస్లో సంచలనం నమోదు చేయడం చూశాం. ఇది కేవలం ఖమ్మం జిల్లానే కాదు, ఇతర జిల్లాలను కూడా ప్రభావితం చేయగలిగారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో […]
Published Date - 07:42 PM, Tue - 27 February 24