Jainur Incident
-
#Telangana
CM Revanth Reddy : ఆదివాసి సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
CM Revanth Reddy : దీనికి కొనసాగింపుగా మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ చొరవ తీసుకొని ఆదివాసి సంఘాలను తొడ్కొని సీఎం రేవంత్ రెడ్డి తో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తమ సమస్యలను ఆదిలాబాద్ ఆదివాసి సంఘాల ప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు.
Published Date - 03:22 PM, Wed - 9 October 24